ఇజ్రాయిల్ నరమేధంలో వెయ్యి రోజుల్లో 21 వేల మంది పాలస్తీనా చిన్నారులు మృతి
అక్టోబర్ 7,2023లో మొదలైన గాజాపై ఇజ్రాయిల్ దాడులు.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ గాజాపై జరిపిన నరమేధంలో వెయ్యి రోజుల్లో 21 వేల మంది చిన్నారులు మృతి చెందారు.