National

May 31, 2023 | 17:31

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బుధవారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు సజీవదహన మయ్యారు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన హర్దా జిల్లాలో చోటుచేసుకుంది.

May 31, 2023 | 17:15

కోల్‌కతా :   రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ఆందోళనలను చేపట్టనున్నట్లు పశ్చిమబెంగాల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) ప్రకటించింది.

May 31, 2023 | 16:48

న్యూఢిల్లీ : తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బుధవారం ప్రకటించారు.

May 31, 2023 | 16:14

న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కృత్రిమ మేథస్సు వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని పలువురు పరిశ్రమ నేతలు, విద్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

May 31, 2023 | 15:12

న్యూఢిల్లీ  :  దేశవ్యాప్తంగా రెండు నెలల్లో సుమారు 40 మెడికల్‌ కాలేజీలు గుర్తింపును కోల్పోయాయి.

May 31, 2023 | 15:11

బెంగళూరు : పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) అనే నిషేధిత ముస్లిం రాజకీయ సంస్థకు చెందిన కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఎ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.

May 31, 2023 | 13:21

ముజ్‌ఫర్‌ నగర్‌ :   రెజ్లర్ల నిరసనలకు మద్దతుగా  ఉత్తరప్రదేశ్‌లో గురువారం మహాపంచాయత్‌ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి.

May 31, 2023 | 13:16

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

May 31, 2023 | 13:03

కోల్‌కతా   :  ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మరో టిఎంసి నేత సుజయ్ కృష్ణ  భద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అదుపులోకి తీసుకుంది.

May 31, 2023 | 11:54

శాన్‌ ఫ్రాన్సిస్కో :  భారత్‌ జోడోయాత్రను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం శతవిధాలుగా యత్నించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

May 31, 2023 | 09:57

పిఎల్‌ఐ లోపాలే కారణం న్యూఢిల్లీ : భారత్‌లో ఉత్పత్తి అవుతోన్న మొబైల్‌ ఫోన్లు అన్నీ అసెంబ్లింగ్‌ ద్వారా తయారు

May 30, 2023 | 22:14

- పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేస్తాం - సంయుక్త మీడియా సమావేశంలో ఏచూరీ, కేజ్రీవాల్‌ - సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఆప్‌ నేతల భేటీ