సిపియం – సిపిఐ రాష్ట్ర సదస్సు.. లైవ్‌

Feb 20,2024 13:06 #CPI, #CPM AP, #sadassu

ప్రజాశక్తి- అమరావతి : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి – జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ సిపియం – సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర  సదస్సు.. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ప్రారంభమైంది. సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ,  సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు,  మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు.  లైవ్‌ చూడండి..

➡️