District news

Mar 28, 2023 | 01:22

ప్రజాశక్తి-బాపట్ల: ప్రతి మహిళ జగనన్న ఆసరాతో ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో జిల్లాలో మూడో విడత జగనన్న ఆసరా విడుదల చేయడం జరిగిందని బాపట్ల జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్య

Mar 28, 2023 | 01:19

ప్రజాశక్తి-బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న గ్రూప్‌ 1 మెయిన్స్‌ గడువు అదనంగా 3 నెలలపాటు పెంచాలని కోరుతూ తెలుగు విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు (టిఎన్‌ఎస్‌ఎఫ్‌) మొవ్వ శరత్

Mar 28, 2023 | 01:15

ప్రజాశక్తి-కర్లపాలెం: ప్రతి ఇంటికీ తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు.

Mar 28, 2023 | 01:12

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిర్దిష్ట గడువు లోపు స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు.

Mar 28, 2023 | 01:09

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి భవిత కేంద్రాన్ని రిటైర్డ్‌ ఎల్‌ఐసి డెవలప్మెంట్‌ అధికారి కుందుర్తి అనంత రామకృష్ణ కుటుంబ సభ్యులు సోమవారం సందర్శించారు.

Mar 28, 2023 | 01:05

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో కోవిడ్‌ కేసులు నమోదు అవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు.

Mar 28, 2023 | 00:47

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Mar 28, 2023 | 00:40

ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం: పశువులకు గాలికుంటు టీకాలు తప్పకుండా వేయించాలని మంతెన వారిపాలెం పశు వైద్యాధికారి కాటూరి తిరుమల తేజ అన్నారు.

Mar 28, 2023 | 00:39

తాడేపల్లి రూరల్‌:భవిష్యత్తులో తృణధాన్యాలే మానవులకు ఆహారంగా ఉండ బోతున్నాయని ప్రముఖ ఆహార నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఖాదర్‌ వలి అన్నారు.

Mar 28, 2023 | 00:37

ప్రజాశక్తి-పంగులూరు: దేశం మొత్తంలో ఎన్నికల హామీను 99 శాతం అమలు చేసిన నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని అద్దంకి వైసిపి ఇన్చార్జ్‌, ఆంధ్రప్రదేశ్‌ శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కష్ణ చ

Mar 28, 2023 | 00:37

తాడేపల్లి: తాడేపల్లి మున్సిపల్‌ కార్యాలయం నుంచి కొండ చుట్టూ గల కొండ పోరంబోకు ప్రాంతాల్లో నివశిస్తున్న ఇండ్ల ప్రజల కష్టాలు త్వరలో తీరనున్నాయి.

Mar 28, 2023 | 00:29

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : సిటీకేబుల్‌కు ఇతర నెట్‌ వర్క్‌ల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గుంటూరు నగరంలో కేబుల్‌ ప్రసారాలు మూడ్రోజులుగా