ప్రాథమిక విద్య పట్ల, అందులో కీలక పాత్ర నిర్వహించే ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదు.
డెబ్బై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేళ కొన్ని విషయాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి.
అమృతోత్సవాల గురించి, జాతీయ జెండా ఎగరేయడం గురించి, దేశభక్తి గురించి, నైతిక విలువల గురించి...పిల్లలకు, జాతి జనులకు నేతలు ఒ
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోట బురుజు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఓ వైరుధ్యాల పుట్ట.
బీజేపీ, సంఫ్ుపరివార్ శక్తులు సృష్టించిన మనువాద వాతావరణం, కులోన్మాద ఫ్యూడల్ శక్తులకు (ఎలాంటి శిక్షలు లేకుండా)
తైవాన్ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది.
ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీపై దాడి ప్రజాస్వామ్యవాదులకు కలవరపాటు.
ఇప్పటికే అనేక పన్నులతో సతమతమౌతున్న ప్రజలపై జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంపాక్ట్ ఫీజు భారం మోపింది.
లక్షలాదిమంది గీత కార్మికులు తమ వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్నారు.
'ఉన్నవాడికి తింటే అరగదు.
'స్వాతంత్య్రం అంటే బానిసత్వం నుంచి విడుదలే కాదు...
స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించింది పెట్టుబడిదారీ వర్గమే అయినా...ఆ పోరాటంలో విశాల ప్రజానీకాన్ని సమీకరించే
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved