National

Sep 30, 2023 | 16:57

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

Sep 30, 2023 | 11:17

పంజాబ్‌ : పంజాబ్‌లో అన్నదాతల ఉద్యమం మూడవ రోజు కొనసాగుతోంది.

Sep 30, 2023 | 10:29

ఎఫ్‌ఏటీఎఫ్‌ సిఫార్సులను దుర్వినియోగం చేస్తున్నారు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పౌర సమాజ బ

Sep 30, 2023 | 10:21

న్యూఢిల్లీ : తమపై చేసిన ఆరోపణలకు గాను బిజెపి ఎంపి మేనకా గాంధీకి ఇస్కాన్‌ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించింది.గోశాలలోని గోవులను ఇస్కాన్‌ కబ

Sep 30, 2023 | 10:17

బెంగళూరు : కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో శువ్రారం జరిగిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.

Sep 30, 2023 | 10:11

పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటాం న్యూఢిల్లీ : ఇండియా కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామనీ, పొత్తుకు ధర్మాన

Sep 30, 2023 | 10:04

తిరువనంతపురం : కేరళలో గత రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసాయి.

Sep 30, 2023 | 09:03

చెన్నై : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ అంత్యక్రియలను శనివారం మధ్యహ్నం నిర్వహించనున్నారు.

Sep 30, 2023 | 08:27

న్యూఢిల్లీ : లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించొద్దని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్‌ సూచి

Sep 29, 2023 | 22:13

న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 106వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.

Sep 29, 2023 | 17:09

ఢిల్లీ : 2050 నాటికి భారతదేశం 'వృద్ధాశ్రమం'గా మారవచ్చు యుఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక అంచనా వేసింది.

Sep 29, 2023 | 12:02

తమిళనాడు : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా.MS.స్వామినాథన్ కి సిపిఎం నేతలు నివాళులు అర్పించారు.