బంగ్లాదేశ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ సహా ఆరుగురు రాజీనామా
ఢాకా : దేశంలో అనిశ్చితి నెలకొనడంతో బంగ్లాదేశ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఖాజీ సయేదుర్ రెహమాన్ సహా ఆరుగురు ఉన్నతాధికారులు బుధవారం రాజీనామా చేశారు. హింసాత్మక…
ఢాకా : దేశంలో అనిశ్చితి నెలకొనడంతో బంగ్లాదేశ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఖాజీ సయేదుర్ రెహమాన్ సహా ఆరుగురు ఉన్నతాధికారులు బుధవారం రాజీనామా చేశారు. హింసాత్మక…
ఢాకా : బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ క్రియాశీలకంగా ఉన్నట్లు అధికారిక వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. హైకమిషన్లోని భారతీయ దౌత్యవేత్తలందరూ విధులు నిర్వహిస్తున్నారని, హైకమిషన్ కార్యాలయం…
ఢాకా : బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో అక్కడి నుండి భారతీయలను తరలించేందుకు ఎయిరిండియా, ఇండిగో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇప్పటి వరకు 400 మంది ప్రజలను…
విదేశీ జోక్యాన్ని కొట్టి పారేయలేం అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :షేక్ హసీనాకు భారత్ అన్ని విధాలా సాయం చేసిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి…
ముఖ్య సలహాదారుగా మహ్మద్ యూనస్ గృహ నిర్బంధం నుంచి మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా విడుదల ప్రభుత్వ కూర్పుపై విద్యార్థి సంఘ నేతలతో ఆర్మీ చీఫ్…
ఢాకా : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్కు చేరుకున్నారు. అదే సమయంలో సోమవారం బంగ్లాదేశ్లో…
ఢిల్లీ: బంగ్లాదేశ్లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను…
బంగ్లాదేశ్ : జులైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహిద్, మరికొందరు విద్యార్థులు చేసిన చిన్న ఆందోళన ఉద్యమంగా మారి ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది. వివరాల్లోకి…
బంగ్లాదేశ్ : విద్యార్థి ఉద్యమంలో నిర్బంధించబడిన వారి విడుదల ప్రారంభమైందని రాష్ట్రపతి కార్యాలయం పబ్లిక్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ షిప్లూ జమాన్ సంతకం చేసిన ఓ…