బాపట్ల

  • Home
  • తుఫాను దాటికి నష్టపోయిన రైతుల జాబితా విడుదల

బాపట్ల

తుఫాను దాటికి నష్టపోయిన రైతుల జాబితా విడుదల

Dec 21,2023 | 16:35

ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : ఇటీవల కురిసిన తుఫాను దాటికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన రైతులు జాబితా గురువారం వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా…

విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

Dec 21,2023 | 14:40

ప్రజాశక్తి-వేమూరు(బాపట్ల) : చుండూరు మండలం యడ్లపల్లి ప్రాథమిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేమూరు నియోజకవర్గ…

చెవిలో పూలతో అంగన్వాడీల నిరసన

Dec 21,2023 | 02:53

ప్రజాశక్తి – బాపట్ల అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు చెవుల్లో పూలు పెట్టుకుని బుధవారం తమ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి…

భూమిహక్కు యాక్ట్ వెంటనే రద్దు చేయాలి

Dec 21,2023 | 02:26

ప్రజాశక్తి -రేపల్లె స్థానిక తాలూకా సెంటర్లో ఏపి టైటిలింగ్ యాక్ట్ 27/2022ని వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ కేసన వెంకట గోపాలరావు ఆధ్వర్యంలో బుధవారం…

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Dec 21,2023 | 02:25

ప్రజాశక్తి – పంగులూరు స్వాతంత్రం వచ్చి 70ఏళ్ళు దాటినా వడ్డెరల జీవితాల్లో వెలుగులు లేవని, నిరక్షరాస్యులు గానే బతుకుతున్నారని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు…

కబాడి, షటిల్ బ్యాట్ మెంటిన్ జట్ల ప్రతిభ

Dec 21,2023 | 02:24

ప్రజాశక్తి – వేటపాలెం స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్ధుల కబాడి, షటిల్‌ బాట్మెంటిన్ జట్లు జిల్లా స్థాయి పాటీల్లో విన్నర్స్‌గా గెలుపొంది రాష్ట్ర…

కంపచెట్లతో గ్రామస్తుల ఇక్కట్లు

Dec 21,2023 | 02:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు స్థానిక పిఎసిఎస్‌ చెందిన అద్దేపల్లిలోని పురాతన గోడౌన్‌ను గత కొన్ని నెలల క్రితం స్థానిక అధికార పార్టీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. శిధిలావస్థకు…

రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

Dec 21,2023 | 02:21

ప్రజాశక్తి – పంగులూరు ఇటీవల తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు…

అద్దంకిలో గెలుస్తాం : వైవీ

Dec 21,2023 | 02:20

ప్రజాశక్తి – అద్దంకి రాబోయే ఎన్నికలలో వైసిపి విజయం సాధించి తిరిగి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, 175కు 175అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు వైసిపిని గెలిపించుకుంటారని…