బాపట్ల

  • Home
  • సింథైడ్ ఫ్యాక్టరీని మూయించిన గ్రామస్తులు

బాపట్ల

సింథైడ్ ఫ్యాక్టరీని మూయించిన గ్రామస్తులు

Jun 26,2024 | 23:28

ప్రజాశక్తి – మేదరమెట్ల స్థానిక సింథైట్ మిర్చి ఫ్యాక్టరీని గురువారం గ్రామస్తులు ముగించారు. ఫ్యాక్టరీ వల్ల కారు రావడంతో చిన్న పిల్లలు, వృద్దులు ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారని,…

చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన

Jun 26,2024 | 23:27

ప్రజాశక్తి – వేమూరు మండలంలోని కుచ్చెళ్ళపాడులో చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. బాపట్ల ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఆర్ బాల మురళీధర్ నాయక్…

నివాస గృహాల దగ్గర లోతైన త్రవ్వకాలు

Jun 26,2024 | 14:41

ప్రజాశక్తి-భట్టిప్రోలు : భట్టిప్రోలు జగనన్న కాలనీలో అక్రమంగా నివాస గృహాలు పక్కనే మట్టి త్రవ్వకాలు చేపట్టారు. సుమారు మూడు నుండి నాలుగు అడుగుల లోతున దాదాపు 6…

ఎమ్మెల్యేను కలిసిన ఆశా వర్కర్లు

Jun 25,2024 | 23:36

ప్రజాశక్తి -హనుమంతునిపాడు ఆశావర్కర్స్‌ యూనియన్‌ మండల నాయకులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదర్‌ థెరిసా…

హత్య కేసులో నిందితులు అరెస్టు

Jun 25,2024 | 23:33

– రోడ్డుపైన నీళ్లు పోసిన విషయంపై ఘర్షణ – ఉమామహేశ్వరావు, యోసఫ్ ఇద్దరు అరెస్టు, రిమాండ్ – క్షణికవేశంలో జీవితాలు పాడుచేసుకోవద్దన్న సిఐ ప్రజాశక్తి – చీరాల…

గ్యాస్‌కోసం ఇకెవైసి కష్టాలు

Jun 25,2024 | 23:32

– దీపం పథకం అనుకొని క్యూ కడుతున్న మహిళలు – ఈకెవైసీ మాత్రమే చేస్తున్నాం – గ్యాస్ పైపు తప్పకుండా కొనాల్సిందే ప్రజాశక్తి – బాపట్ల ఇండియన్…

ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Jun 25,2024 | 23:30

ప్రజాశక్తి – చీరాల స్థానిక డ్రైనేజీ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా…

గోపికృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పరామర్శ

Jun 25,2024 | 23:29

ప్రజాశక్తి – కర్లపాలెం మండలంలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ వేగేశన…