వరద ఉధృతికి కారంచేడు విలవిల
ప్రజాశక్తి-కారంచేడు; తుఫాన్ వల్ల ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి కారంచేడు రైతులు విలవిల్లాడుతున్నారు. ఎగువ ప్రాం తాల నుంచి పర్చూరు వాగుకు వరద ఉధృతంగా రావడంతో…
ప్రజాశక్తి-కారంచేడు; తుఫాన్ వల్ల ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి కారంచేడు రైతులు విలవిల్లాడుతున్నారు. ఎగువ ప్రాం తాల నుంచి పర్చూరు వాగుకు వరద ఉధృతంగా రావడంతో…
ఈ క్రాప్ తో సంబంధం లేకుండా నష్టపరహారం ఇవ్వాలి ప్రజాశక్తి-రేపల్లె : మండల పరిధిలో గ్రామాలలో తుఫాను వల్ల పడిపోయిన వరిపంటను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది.…
ప్రజాశక్తి – అద్దంకి తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురియడంతో పట్టణం సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలో పేదల పూరి గుడిసెల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న టిడిపి…
ప్రజాశక్తి – భట్టిప్రోలు తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున మంగళవారం విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. భట్టిప్రోలు, వేమూరు,…
ప్రజాశక్తి – భట్టిప్రోలు తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఎక్కడికక్కడ రహదారులు జలమయం అయ్యాయి. పంటలు పూర్తిగా నీట మునిగాయి. కోసిన పంటలు…
ప్రజాశక్తి – చీరాల మాజీ సిఎం డాక్టర్ కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా ఎంజిసి మార్కెట్ వద్ద ఉన్న రోశయ్య విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో…
ప్రజాశక్తి – పంగులూరు మండలంలోని నార్నెవారిపాలెం గ్రామంలో ఎంఎల్ఎ గొట్టిపాటి రవికుమార్ సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవలే వివాహం జరిగిన నార్నే శివయ్య కుమారుడు నరేంద్ర,…
ప్రజాశక్తి – వేటపాలెం మిచౌంగ్ తుపాను వలన ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తునా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు.…
ప్రజాశక్తి – చీరాల దేశంలో ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ ఇంచార్జి దేవరపల్లి రంగారావు…