ఏలూరికి అధికారుల శుభాకాంక్షలు
ప్రజాశక్తి – యద్దనపూడి ఎంఎల్ఎ ఏలూరి సాంబశివరావును మండలానికి చెందిన పలువురు అధికారులు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగు ఎపిఎంలు వెంకట్రావు, మధు, పంచాయతీ కార్యదర్శులు…
ప్రజాశక్తి – యద్దనపూడి ఎంఎల్ఎ ఏలూరి సాంబశివరావును మండలానికి చెందిన పలువురు అధికారులు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగు ఎపిఎంలు వెంకట్రావు, మధు, పంచాయతీ కార్యదర్శులు…
ప్రజాశక్తి – యద్దనపూడి మండలంలోని వింజనంపాడు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో పర్చూరు ఎంఎల్ఎగా ఏలూరి సాంబశివరావు 3వ సారి గెలుపొందినకు…
ప్రజాశక్తి – బాపట్ల విద్యార్థి దశ నుండే బాల, బాలికల్లో గ్రంథాలయాల్లో పుస్తక పఠణం పట్ల ఆసక్తి పెంచాలని ఎవివి హై స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సత్యవతి…
– ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వం ఏర్పడిన నియోజకవర్గం. – అన్ని పార్టీలను ఆదరించిన అద్దంకి ప్రజలు. – 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 11సార్లు అధికార పక్షానికే…
ప్రజాశక్తి – పంగులూరు ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు…
ప్రజాశక్తి – అద్దంకి ఎంఎల్ఎ ఎన్నికైన జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ను జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ సభ్యులు, అద్దంకి జనసేన నాయకులు గోరంట్ల…
ప్రజాశక్తి – కొల్లూరు ఉపాధి హామీ పధకం కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ శుక్రవారం మాట్లాడారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.…
ప్రజాశక్తి – నిజాంపట్నం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని గ్రంథాలయ అధికారి ఎన్ విజయలక్ష్మి అన్నారు. వేసవి విజ్ఞాన శిక్షణ…
ప్రజాశక్తి – బాపట్ల దివ్యాంగుల ఉపాధికి ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరుకు చెందిన ఎనేబుల్ స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ సుజిత్ తెలిపారు. పట్టణంలోని…