బాపట్ల

  • Home
  • శాంతిభద్రతలకు సహకరించండి

బాపట్ల

శాంతిభద్రతలకు సహకరించండి

May 23,2024 | 22:59

ప్రజాశక్తి – పంగులూరు రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు ఉన్నందువల్ల ఎన్నికల లెక్కింపు పూర్తి అయ్యేవరకు గ్రామాల్లో శాంతి బధ్రతలను కాపాడటంలో ప్రజలు సహకరించాలని రేణింగవరం ఎస్‌ఐ కెకె…

ధరలేక పొగాకు రైతు దిగాలు

May 23,2024 | 22:58

ప్రజాశక్తి – పర్చూరు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొకవైపు వాతావరణ అననుకూల పరిస్థితులు. ఇదికాక పంటకు అధిక పెట్టుబడులు వెరసి రైతులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. రూ.వేలకు…

కంద సాగుకు సిద్దమైన రైతులు

May 23,2024 | 22:56

ప్రజాశక్తి – కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో చెదురు మదురు వర్షాలు కురవడంతో కంద సాగుకు రైతులు సిద్ధం అయ్యారు. గత ఏడాది కందకు మంచి రేటు…

ఆరోగ్య సిబ్బందికి శిక్షణ

May 23,2024 | 22:55

ప్రజాశక్తి – అద్దంకి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారి టి వెంకటేశ్వర్లు శిక్షణ ఇచ్చారు. పట్టణంలోని గీతా మందిరంలోని పిహెచ్‌సి,…

నరేంద్రవర్మ పుట్టినరోజు వేడుకలు

May 23,2024 | 22:54

ప్రజాశక్తి – బాపట్ల టిడిపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ పుట్టినరోజు వేడుకలను స్థానిక రైలుపేటలో టిడిపి నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. నరేంద్ర…

అన్న సంతర్పణ ప్రారంభం

May 23,2024 | 22:51

ప్రజాశక్తి – బాపట్ల స్థానిక భావన్నారాయణ స్వామి 1431 వార్షిక రథోత్సవం సందర్భంగా మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సందర్శకులకు అన్నసంతర్పణ గురువారం నిర్వహించారు.…

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల సర్వే

May 23,2024 | 22:50

ప్రజాశక్తి – భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మే ఒకటి నుండి జూన్ 9వరకు దివ్యాంగుల సర్వే కొనసాగుతుందని ఎంఈఓ నీలం దేవరాజ్ తెలిపారు.…

జగనన్న కాలనీ గృహ నిర్మాణాలు లేనట్టేనా?

May 23,2024 | 22:48

ప్రజాశక్తి – భట్టిప్రోలు ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో నిర్మించుకుంటున్న గృహాలు బేస్ మెంట్ స్థాయికే పరిమితం అయ్యాయి. గత నాలుగేళ్లుగా జగనన్న కాలనీలో గృహాలు…

చేనేత కార్మికుల ఆత్మ హత్యలు నివారించాలి

May 23,2024 | 22:47

ప్రజాశక్తి -భట్టిప్రోలు చేనేత కార్మికుల ఆత్మ హత్యలను నివారించాలని, ఈపాటికే మృతి చెందిన కార్మికులకు రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహశీల్దారు కార్యాలయంలో చేనేత కార్మిక…