బాపట్ల

  • Home
  • రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

బాపట్ల

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

Apr 10,2024 | 00:31

ప్రజాశక్తి-భట్టిప్రోలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం పట్ల అనుసరి స్తున్న విధానాల వలన నేడు చేనేత కార్మికులు కనీస జీవనం కొనసాగించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చేనేత…

ఎద్దుల బండి తగిలి మహిళా కూలి మృతి

Apr 9,2024 | 08:06

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : కూలి పనుల కోసం ఆటోలో వెళుతుండగా, ఎద్దులబండి ఢకొీట్టడంతో తీవ్రగాయాలపాలై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చీరాల…

రచయిత సునీతకు ఉగాది పురస్కారం

Apr 9,2024 | 01:00

ప్రజాశక్తి-బల్లికురవ: రచయిత, కవయిత్రి గంగవరపు సునీతకు ఉగాది పురస్కారం లభించింది. పద్మభూషణ్‌ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ పెద్దీటి యోహాను ఆధ్వర్యంలో…

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : సిఐ సోమశేఖర్‌

Apr 8,2024 | 13:43

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఓటు హక్కును ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రెండవ పట్టణ సీఏ సోమశేఖర్‌ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌…

అందరికి సంక్షేమమే టిడిపి లక్ష్యం : టిడిపి ఎంపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌

Apr 8,2024 | 13:30

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చీరాల నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళటంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశంలు వచ్చేలా ఐటి హబ్‌,…

పొగాకు రైతుకు ఊరట

Apr 8,2024 | 12:39

ప్రజాశక్తి-ఇంకొల్లు : వైట్ బర్లీ  పొగాకు ధర గత ఏడాదితో పాటు ఏడాది ప్రారంభం నుండి ధర ఆశాజనకంగా ఉండటంతో , పొగాకు సాగు రైతుకు కొంత …

కారు ప్రమాదంలో చిన్నారి మృతి

Apr 7,2024 | 09:53

ప్రజాశక్తి-కొరిసపాడు: కొరిసపాడు మండలంలోని కోర్సపాడు హైవే వద్ద ఆదివారం ఉదయాన్నే కారు యాక్సిడెంట్ కు గురి అయ్యి ఆరు సంవత్సరాల పాప అక్కడక్కడ మృతి చెందింది. కారులో…

ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

Apr 7,2024 | 00:43

ప్రజాశక్తి – చీరాల ఓటు హక్కును ప్రజలు అందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఒకటో పట్టణ ఎస్‌ఐలు వేమన, వెనకటేశ్వర్లు అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు…

టిడిపి ఎంపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌కు సత్కారం

Apr 7,2024 | 00:42

ప్రజాశక్తి – చీరాల బాపట్ల పార్లమెంట్ టిడిపి ఎంపి అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం స్థానిక టిడిపి కార్యాలయంకు తొలిసారి వచ్చారు. ఆయనకు టిడిపి ఎంఎల్‌ఎ…