బాపట్ల

  • Home
  • జగన్‌రెడ్డి ఇసుక దందా కలెక్టర్ల కళ్లకు కనిపించ లేదా?

బాపట్ల

జగన్‌రెడ్డి ఇసుక దందా కలెక్టర్ల కళ్లకు కనిపించ లేదా?

Feb 24,2024 | 23:35

– కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై ఏం సమాధానం చెబుతారు? – ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రజాశక్తి – అద్దంకి జగన్‌రెడ్డి ఇసుక దందా కలెక్టర్ల కళ్లకు…

అపోహలొద్దు. టిడిపి టికెట్ నాకే : కొండయ్య

Feb 24,2024 | 23:34

– 30 వేల మెజారిటీతో గెలుస్తా – నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దు – చివరి జాబితాలోనైనా అధిష్టానం ప్రకటిస్తుంది ప్రజాశక్తి – చీరాల టిడిపి అధ్యక్షులు…

ఆక్వా రైతులకు సాంకేతిక అవగాహనా సదస్సు

Feb 24,2024 | 23:33

ప్రజాశక్తి – నిజాంపట్నం స్థానిక తూనుగుంట్ల ఇంద్రగుప్తా, హేమంత్ ప్లాంట్ నందు ఆక్వా రొయ్య సాగు రైతులకు అవంతి ఫీడ్స్ లిమిటెడ్ తరపున జనరల్ మేనేజర్ ఎస్‌…

ఎన్నికల ప్రచార రధరం ప్రారంభం

Feb 24,2024 | 23:32

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ టిడిపి ఎమ్మెల్లే అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావును టిడిపి అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించడం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.…

సిద్ధం సభ ప్రదేశం పరిశీలన

Feb 24,2024 | 23:31

ప్రజాశక్తి – మేదరమెట్ల మార్చి 3న జరగనున్న సిద్ధం మహా సభ ప్రదేశాన్ని రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి శనివారం పరిశీలించారు. కొరిసపాడు మండలం పిచ్చుకల…

వాలంటీర్ల సేవలు అభినందనీయం

Feb 24,2024 | 23:29

ప్రజాశక్తి – వేమూరు స్థానిక మండల పరిషత్ సమావేశ హాలులో వాలంటీర్లకు వందనం సభ శనివారం నిర్వహించారు. వైసీపీ ఇన్చార్జి అశోక్ బాబు సభలో మాట్లాడారు. వాలంటీర్లకు…

శుభకార్యక్రమాల్లో మాజీ మంత్రి ఆనందబాబు

Feb 24,2024 | 23:28

ప్రజాశక్తి – భట్టిప్రోలు భట్టిప్రోలు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బట్టు మల్లికార్జునరావు నూతన గృహప్రవేశ మహోత్సవంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు శనివారం పాల్గొన్నారు. భట్టిప్రోలులో…

ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత

Feb 24,2024 | 23:27

ప్రజాశక్తి – బట్టిప్రోలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దారు సిహెచ్ పద్మావతి సూచించారు. స్థానిక…

ఇసుక అక్రమాలపై చర్చలు తీసుకోవాలి

Feb 24,2024 | 23:26

ప్రజాశక్తి – కొల్లూరు మండలంలోని పెదలంక సమీపాన అరవింద్ వారధి దగ్గరలో అక్రమంగా ఇసుక తవ్వకాలను ఆపివేయాలని టిడిపి, జనసేన నాయకులు ఇసుక రీచ్‌లో శనివారం నిరసన…