బాపట్ల

  • Home
  • స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

బాపట్ల

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

Mar 27,2024 | 23:49

ప్రజాశక్తి – రేపల్లె పట్టణంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను డాక్టర్ ఎస్ రమేష్, డాక్టర్ ఆర్ జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం…

అతిసార మరో కేసు నమోదు : రోగులను పరామర్శించిన ఆర్‌డి శోభ రాణి

Mar 27,2024 | 23:46

ప్రజాశక్తి – బాపట్ల తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో మరో అతిసార కేసు నమోదైంది. బుధవారం గ్రామంలో అస్వస్థతకు గురై కర్లపాలెం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను…

తక్కువ ఖర్చుతో వరిలో అధిక దిగుబడులు

Mar 27,2024 | 23:39

ప్రజాశక్తి – బాపట్ల తక్కువ ఖర్చుతో వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి…

వాహనాల తనిఖీలు

Mar 27,2024 | 23:36

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపధ్యంలో స్థానిక సినిమా హాల్ సెంటర్లో వాహనాలను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్లు, జీపులతో పాటు…

పోలీసుల అదుపులో బైకు దొంగలు

Mar 27,2024 | 23:34

ప్రజాశక్తి – భట్టిప్రోలు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం దొంగిలించబడిన మోటార్ సైకిళ్లను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల…

రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం : డయేరియా రోగులను పరామర్శించిన ఆర్జేడీ

Mar 27,2024 | 23:31

ప్రజాశక్తి – కర్లపాలెం రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని వైద్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ శోభారాణి అన్నారు. మండలంలోని…

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మృతి

Mar 27,2024 | 12:54

ప్రజాశక్తి – కర్లపాలెం (బాపట్ల) : బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం బుద్దాం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, వైసిపి నాయకుడు బి.ఎస్‌.ఆర్‌ యాదవ్‌…

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కు డీజీపీ డిస్క్‌ గోల్డ్‌ మెడల్‌

Mar 27,2024 | 11:51

బాపట్ల : బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కు డీజీపీ డిస్క్‌ గోల్డ్‌ మెడల్‌ దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఎస్పీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా…

ఏల్చూరులో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’

Mar 27,2024 | 00:44

ప్రజాశక్తి-సంతమాగులూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలుగు మహిళా నేతలు ప్రజలకు వివరించారు. మంగళవారం…