మున్సిపల్ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి- అద్దంకి : గతంలో సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు నాయకులు పి. తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులతో…
ప్రజాశక్తి- అద్దంకి : గతంలో సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు నాయకులు పి. తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులతో…
ప్రజాశక్తి – అద్దంకి : జాతీయ వినియోగగదారుల దినోత్సవం సందర్బంగా వినియోగదారుల న్యాయ పాలనకు వర్చువల్ విధానంలో విచారణ మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై బాపట్లలో…
ప్రజాశక్తి – నిజాంపట్నం: ఉచిత వైద్య శిబిరాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజాంపట్నం కోస్టల్ బ్యాంకు మేనేజర్ విచారపు మురళి తెలిపారు. కోస్టల్ బ్యాంకు…
ప్రజాశక్తి-బాపట్ల : ఢిల్లీ యూనివర్సిటీలో ఇటీవల ప్రపంచస్థాయిలో అబాకస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 దేశాల నుంచి 7 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల,…
ప్రజాశక్తి-బాపట్ల : బాపట్లలోని సిబిజెడ్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో బాపట్ల ఎంపీ, ప్యానల్ స్పీకర్…
ప్రజాశక్తి- భట్టిప్రోలు : మండల పరిధిలోని పెదపులివర్రు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు తల్లపనేని నానికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి స్వరూపరాణి అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు.…
ప్రజాశక్తి బాపట్ల : తెనుగులెంక అభినవ తిక్కన అనే బిరుదులతో ప్రముఖ కవి తుమ్మల సీతారామమూర్తి తెలుగు సాహితీ లోకంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని ప్రజా…
ప్రజాశక్తి-బాపట్ల : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి…
ప్రజాశక్తి-చెరుకుపల్లి : మండల పరిధిలోని పలు గ్రామాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో నిర్వహించిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్ర మాన్ని మంగళవారం నిర్వహించారు. స్తానిక…