గిరిజన అభ్యున్నతికి టిడిపి కృషి : ఆత్మీయ సమావేశంలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి
ప్రజాశక్తి – మార్టూరు రూరల్ రాష్ట్రంలో గిరిజనుల బలోపేతం లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని, రానున్న రోజుల్లో గిరిజనులను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే ద్యేయమని టిడిపి బాపట్ల…