బాపట్ల

  • Home
  • ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

బాపట్ల

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Feb 8,2024 | 00:15

ప్రజాశక్తి – పంగులూరు మండలంలోని ముప్పవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో జాతీయ రోడ్డు బద్రత వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌, కార్లలో వెళ్లే వాళ్లు…

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వృద్ధుడి మృతదేహం

Feb 7,2024 | 12:47

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : సముద్రపు ఒడ్డుకు వృద్ధుని మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన బుధవారం ఓడరేవు గ్రామం సమీపంలోని దత్తాత్రేయ రొయ్యల ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది.…

రోడ్డు నిబంధనలు పాటించాలి

Feb 6,2024 | 23:31

ప్రజాశక్తి – వేటపాలెం రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబందనలు పాటించడంతోపాటు వేగ నియంత్రణలో ఉండాలని ఆర్‌టిఒ ఆర్‌ సురేష్‌, ఎంవిఐ బి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని…

ట్రాఫిక్ తలనొప్పిగా మారిన డివైడర్లు

Feb 6,2024 | 23:24

ప్రజాశక్తి – చీరాల పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి కూడలైన మసీద్ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్లు ట్రాఫిక్‌కు…

7న బాపట్లలో షర్మిల సభ

Feb 6,2024 | 23:23

ప్రజాశక్తి – చీరాల పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 7న బాపట్లలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఇన్చార్జి దేవరపల్లి రంగారావు కోరారు.…

రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలి : బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు

Feb 6,2024 | 23:21

ప్రజాశక్తి- మార్టూరు రూరల్ షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న రజకులను రాష్ట్ర విభజనలో ఏ ప్రతిపాధికన బీసీల్లో చేర్చారో చెప్పాలని నేషనల్ దోబీసంగ్ జాతీయ అధ్యక్షుడు, బీసీ…

సమిష్టి కృషితో వైసిపిని గెలిపిద్దాం

Feb 6,2024 | 23:19

ప్రజాశక్తి – చీరాల నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి కృషి చేయాలని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు కోరారు. నియోజకవర్గంలోని వైసిపి…

సర్కార్ ఎక్స్ప్రెస్‌లో మద్యం స్వాధీనం

Feb 6,2024 | 23:17

ప్రజాశక్తి – చీరాల రైలులో అక్రమ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జిఅర్‌పి ఎస్ఐ కొండయ్య రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో…

టిడిపి జెండా ఎగరవేయాలి

Feb 6,2024 | 23:15

ప్రజాశక్తి – చీరాల రాష్ట్రానికి మంచి రోజులు రావాలన్నా, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలన్న టిడిపి అధికారంలోకి రావాలని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు.…