బాపట్ల

  • Home
  • పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

బాపట్ల

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

Aug 22,2024 | 23:20

ప్రజాశక్తి – చీరాల సీజనల్ వ్యాధులు ప్రభల కుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని 22వ వార్డులో మురుగు కాలవను…

మెరుగైన సోలార్ విద్యుత్తు అందిస్తాం

Aug 22,2024 | 23:18

ప్రజాశక్తి – ముండ్లమూరు రైతులకు మెరుగైన సోలార్ విద్యుత్ అందజేస్తామని ఎపిసిపిడిసిఎల్ సిజిఎం డి సుబ్బారావు అన్నారు. మండలంలోని శంకరాపురంలోని విద్యుత్తు సబ్ స్టేషన్‌ను ఆయన గురువారం…

ప్రతి గ్రామంలో గ్రామ సభలు

Aug 22,2024 | 23:17

ప్రజాశక్తి – చీరాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, సమస్యలపై స్వయంగా తెలుసుకునేందుకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య…

మొక్కలు మానవ జాతి జీవన అంతర్భాగాలు : అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూన రాణి

Aug 22,2024 | 12:29

ప్రజాశక్తి – బాపట్ల : మొక్కలు మానవ జాతి జీవన అంతర్భాగాలని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుందని, అవి లేనిదే మానవ మనుగడ అసాధ్యమని…

పిట్టువారిపాలెంలో ప్లెక్సీల రగడ

Aug 21,2024 | 23:35

– టిడిపి కార్యకర్తలపై కత్తి, రాడ్లతో వైసీపీ వర్గీయలు దాడి – టిడిపి ప్లెక్సీలు చింపి, ఆటోను అడ్డగించి హత్యాయత్నం – బాధితులను పరామర్శించిన టిడిపి నాయకులు…

దోషులను కఠినంగా శిక్షించాలి

Aug 21,2024 | 23:32

ప్రజాశక్తి – చీరాల కోల్‌కత్తాలో వైద్యురాలపై అత్యాచారం, హత్య కేసులో దొషులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్ అన్నారు. స్థానిక గడియార స్తంభం…

ఐలవరంలో తక్షణ కార్యకలాపాలు

Aug 21,2024 | 23:31

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని ఐలవరంలో నిర్మించిన సచివాలయంలో తక్షణమే కార్యకలాపాలు నిర్వహించాలని డిపిఒ వి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో సచివాలయాలను ఆయన బుధవారం పరిశీలించారు.…

ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Aug 21,2024 | 23:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది శ్రద్ధ వహించాలని ఎంపీపీ డివి లలిత కుమారి సూచించారు. స్థానిక…

తెలుగుదేశం జెండా దిమ్మ ఆవిష్కరణ

Aug 21,2024 | 23:29

ప్రజాశక్తి – బాపట్ల పట్టణంలోని 8వ వార్డులో తెలుగుదేశం జండా దిమ్మను శాసన సభ్యులు వేగేశన నరేంధ్రవర్మ బుధవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.…