నెల్లూరు

  • Home
  • ఇంగ్లీష్‌ పరిజ్ఞానం పెంపుదల ఆదాని ఫౌండేషన్‌ కృషి

నెల్లూరు

ఇంగ్లీష్‌ పరిజ్ఞానం పెంపుదల ఆదాని ఫౌండేషన్‌ కృషి

Jun 15,2024 | 20:01

ఇంగ్లీష్‌ పత్రిక చదువుతున్న విద్యార్థిని ఇంగ్లీష్‌ పరిజ్ఞానం పెంపుదల ఆదాని ఫౌండేషన్‌ కృషి -ఆదాని కష్ణపట్నం పోర్టు సిఇఒ జిజె రావు ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు…

వెంకటరమణయ్యకు డాక్టరేట్‌ ప్రదానం

Jun 15,2024 | 19:59

డాక్టరేట్‌ అందుకుంటున్న దృశ్యం వెంకటరమణయ్యకు డాక్టరేట్‌ ప్రదానం ప్రజాశక్తి-వెంకటాచలం:గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర విభాగం పరిశోధన విద్యార్థి దాసరి వెంకటరమణయ్య నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్‌…

నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు

Jun 15,2024 | 19:57

వినతిపత్రం అందజేస్తున్న పిడిఎఫ్‌ నాయకులు నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు సిటీలో గుర్తింపు లేకుండా కొత్త నిబంధన పాటించకుండా విద్యాసంస్థల నడుపుతున్న ప్రయివేటు కార్పొరేట్‌…

భక్తులకు మెరుగైన సౌకర్యాలు : ఇంటూరి

Jun 15,2024 | 19:57

మాలకొండలో ఎంఎల్‌ఎ ఇంటూరి కుటుంబ సభ్యులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు : ఇంటూరి ప్రజాశక్తి – వలేటివారిపాలెం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు,…

మూల్యాంకనంలో తప్పక పాల్గొనాలి

Jun 15,2024 | 19:55

లెక్చర్లతో మాట్లాడుతున్న ఆర్‌ఐఓ ఏ శ్రీనివాసులు మూల్యాంకనంలో తప్పక పాల్గొనాలి ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:2024 మేలో జరిగిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్‌ బోర్డ్‌…

బడిలోనే బాలల భవిత

Jun 15,2024 | 19:52

ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం బడిలోనే బాలల భవిత ప్రజాశక్తి-కోవూరు:బాలబాలికలందరూ బడిలో చేరడం ద్వారా భవిత మార్చుకోవచ్చని సమగ్ర శిక్ష అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి జి.సుధీర్‌ బాబు అన్నారు.…

బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

Jun 15,2024 | 19:51

ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి ప్రజాశక్తి-కోవూరు:బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని యల్లాయపాళెం అంగనవాడీ సూపర్‌వైజర్‌ పద్మావతి తెలిపారు శనివారం…

బక్రీద్‌ పండగను ప్రశాంతంగా జరుపుకోండి

Jun 15,2024 | 19:49

మాట్లాడుతున్న ఎస్‌ఐ బక్రీద్‌ పండగను ప్రశాంతంగా జరుపుకోండి ప్రజాశక్తి-కోవూరు:మండలంలోని ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోవూరు ఎస్‌ఐ రంగనాథ్‌ గౌడ్‌ ప్రజలకు సూచించారు. ఈ…

టిడిపి ఆధ్వర్యంలో మాలకొండకు పాదయాత్ర

Jun 15,2024 | 19:07

మాలకొండకు పాదయాత్ర చేస్తున్న టిడిపి నాయకులు టిడిపి ఆధ్వర్యంలో మాలకొండకు పాదయాత్ర ప్రజాశక్తి – లింగసముద్రం : కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఇంటూరి నాగేశ్వరరావు భారీ మెజార్టీతో…