నెల్లూరు

  • Home
  • విద్యార్థులకు కంప్యూటర్లు అందజేత

నెల్లూరు

విద్యార్థులకు కంప్యూటర్లు అందజేత

Jun 9,2024 | 21:38

ఫొటో : కంప్యూటర్‌ను అందజేస్తున్న చంద్ర కంప్యూటర్స్‌ అధినేత చంద్రశేఖర్‌ విద్యార్థులకు కంప్యూటర్లు అందజేత ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి 550 పైన…

కోడూరు తీరంలో పర్యాటకుల సందడి

Jun 9,2024 | 21:26

పర్యాటకులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు కోడూరు తీరంలో పర్యాటకుల సందడి ప్రజాశక్తి -తోటపల్లిగూడూరు :మండలంలోని కోడూరు సముద్ర తీరం లో ఆదివారం సందడి వాతావరణం ఏర్పడింది. మండుతున్న…

విద్యార్థులకు అభినందనలు

Jun 9,2024 | 21:22

విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం విద్యార్థులకు అభినందనలు ప్రజాశక్తి-నెల్లూరుఇటీవల ప్రకటించిన పది పరీక్షా ఫలితాల్లో ప్రతిభను కనపరిచిన జనహిత వాత్సల్య ఆశ్రమ విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం…

మామిడి ఎగుమతులు..!

Jun 9,2024 | 21:21

కాయలు లేని మామిడి తోట మామిడి ఎగుమతులు..! ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నియోజకవర్గం నుంచి ఇతర రాష్ట్రాలకు బంగినపల్లి మామిడి ఎగుమతుల సాగుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, చత్తీఘడ్‌…

‘ఇంటూరి’ని కలిసిన ఐటిడిపి బృందం

Jun 9,2024 | 21:19

ఇంటూరిని కలిసిన ఐటిడిపి బృందం ‘ఇంటూరి’ని కలిసిన ఐటిడిపి బృందం ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నియోజకవర్గంంలో టిడిపి జెండా ఎగిరి దాదాపు రెండు దశాబ్ధాలు అయింది. పార్టీ…

ఇదేందయ్యా ఇది.. నేను చూడలా..!

Jun 9,2024 | 21:18

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను కలిసిన ఇరిగేషన్‌ ఎస్‌ఇ ఇదేందయ్యా ఇది.. నేను చూడలా..! ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి అధికార టిడిపి నేతల ఇళ్లు వద్ద…

రామోజీరావుకు నివాళి

Jun 8,2024 | 22:05

రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు రామోజీరావుకు నివాళి ప్రజాశక్తికందుకూరు ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు టిడిపి ఘన నివాళులు అర్పించింది. కందుకూరులోని పార్టీ…

డబ్ల్యుఎస్‌ఒ బోర్డు డైరెక్టర్‌గా బిందుమీనన్‌

Jun 8,2024 | 22:03

మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీరామ్‌ సతీస్‌, పక్కన డాక్టర్‌ బిందుమీనన్‌ డబ్ల్యుఎస్‌ఒ బోర్డు డైరెక్టర్‌గా బిందుమీనన్‌ పజాశక్తి-నెల్లూరు :అపోలో స్పెషాలిటీ వైద్యశాల సీనియర్‌ కన్సల్టెంట్‌, న్యూరాలజిస్ట్‌ డాక్టరు బిందుమీనన్‌కు…

రామోజీరావు మృతదేహానికి నివాళులు

Jun 8,2024 | 22:03

ఫొటో : నివాళులర్పిస్తున్న చెంచలబాబుయాదవ్‌ రామోజీరావు మృతదేహానికి నివాళులు ప్రజాశక్తి-ఉదయగిరి : ఈనాడు సంస్థ అధినేత చెరుకూరి రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి మాజీ…