నెల్లూరు

  • Home
  • సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ విస్తృత ప్రచారం

నెల్లూరు

సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ విస్తృత ప్రచారం

Apr 16,2024 | 13:27

ప్రజాశక్తి-నెల్లూరు సిపిఎం నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ మంగళవారంనాడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారంలో పాల్గంటున్నారు.…

జీ.డి నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ వి.ఎం థామస్‌కి తప్పిన ప్రమాదం

Apr 15,2024 | 17:28

నెల్లూరు : జీ.డి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ వి.ఎం థామస్‌కి తఅటిలో ప్రమాదం తప్పింది. గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

మున్సిపల్‌ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి : మున్సిపల్‌ వర్కర్స్‌

Apr 13,2024 | 14:08

ప్రజాశక్తి -నెల్లూరు : మున్సిపల్‌ కార్మికులకు మార్చి నెల వేతనం, పెండింగ్‌ లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌…

సిపిఎం పార్టీ అభ్యర్థిని ఆదరించండి : మూలం రమేష్‌ పిలుపు

Apr 13,2024 | 13:56

ప్రజాశక్తి-నెల్లూరు : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేసుకున్న సిపిఎం పార్టీని ఆదరించాలని, రాజకీయాన్ని వ్యాపారంగా చేసి సంపాదనకు ఒక సాధనంగా మార్చుకుంటున్న వైసిపి, టిడిపి, జనసేన…

జగనన్న కోసమే రాజీనామా చేసాం 

Apr 12,2024 | 14:58

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : జగనన్న గెలుపు కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమై రాజీనామాలు చేశామని కొండాయపాలెం పంచాయతీ వాలంటరీలు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని కొండాయపాలెం…

‘సిపిఎం’తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం

Apr 12,2024 | 12:57

 సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి తొత్తుగా, పొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడించి,…

ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య

Apr 10,2024 | 11:04

ప్రజాశక్తి-నెల్లూరు : పేద ప్రజల సమస్యల పరిష్కారమే తన ఆశయంగా చేసుకొని సిపిఎం పనిచేస్తుందని, ఈ నేపథ్యంలో చాలా కాలం తరువాత నగర నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి…

పట్టాలివ్వాలి… రిజిస్ట్రేషన్లు చేయాలి

Apr 8,2024 | 16:03

ప్రజాశక్తి-నెల్లూరు : జాకీర్ హుస్సేన్ నగర్ లో ప్రతి ఇంటికి పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. బీడీ…

కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపట్టాం..

Apr 6,2024 | 22:04

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ అధికారి తిరుపతయ్య కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపట్టాం.. ప్రజాశక్తి-ఉదయగిరిసొసైటీ బ్యాంకులో కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ అధికారి…