యూఎస్ ఎయిడ్ అసలు కథ !
భారత ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సాహక చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఎయిడ్) సంస్థ 21 మిలియన్…
భారత ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సాహక చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఎయిడ్) సంస్థ 21 మిలియన్…
అనకాపల్లి జిల్లా నాన్ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో పాఠశాలలు లేవు. మంచినీటి సౌకర్యం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లేవు, వైద్య సౌకర్యం లేక డోలీలే గతి.…
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఉన్నతాధికారులు .. ఈ ఏడాది మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోవటం లేదని ప్రకటించారు. కానీ ఆ ప్రతిపాదన ఒక్కటే…
రా ష్ట్ర బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం కార్పొరేట్ సంస్కరణల మార్గాన్ని ఆవిష్కరించింది. కేంద్రంలోని మోడి…
ప్రస్తుతం మలిదశలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామిక ప్రజానీకం మీద జరుగుతున్న దౌర్జన్యాలు పెట్టుబడిదారీ వ్యవస్థ తొలిదశ నాటి దౌర్జన్యాలను తలపిస్తున్నాయి. ఈ దౌర్జన్యం కేవలం మూడవ…
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ కోర్టులో విచారణ సందర్భంగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పోటీపడి…
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోడీ ముచ్చట్లను దేశమంతా చూసింది. పవన్ విలాసంగా…
కుల, మతాల తేడా లేకుండా స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసిన నేల మన భారతదేశం. ఐకమత్యమే మహాబలంగా మెలిగిన ఇక్కడి ప్రజల మధ్యకు పాలకుల ద్వేషపూరిత ప్రసంగాలు చొచ్చుకుపోతున్నాయి.…
ప్రజాకళాకారుడు, బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ ప్రజా ఉద్యమాలకు తన పాటను, మాటనూ ఉత్తేజకర ఉపకరణంగా అందించాడు. పేదరికం వెంటాడినా కళా కాగడాను ఎత్తిపట్టాడు. ప్రజా సమూహాలకు…