జీవో 117తో కష్టాలు…
గత ప్రభుత్వం జీవో 117 ద్వారా ఐదు ప్రధాన సమస్యలు సృష్టించింది. ప్రాథమిక పాఠశాలలను నిలువునా రెండు ముక్కలు చేసి 3, 4, 5 తరగతుల బాలబాలికలను…
గత ప్రభుత్వం జీవో 117 ద్వారా ఐదు ప్రధాన సమస్యలు సృష్టించింది. ప్రాథమిక పాఠశాలలను నిలువునా రెండు ముక్కలు చేసి 3, 4, 5 తరగతుల బాలబాలికలను…
మార్నింగ్ వాక్లో పలకరించేడు లక్షింపతి. ” ఏమోరు! కాన్ఫరెన్సు నుంచి ఎప్పడు తిరిగి వచ్చేవు? బాగా జరిగినట్టుంది? ” అన్నాడు. ”అవును, బాగా జరిగింది. పాల్గొన్న అందరూ…
క్రెడిట్ కార్డు ఫ్యాషన్ పెరిగిపోయింది. అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. కార్డు ఇంటికి రాగానే అవసరాలు పెరుగుతున్నాయి. ఇవే కొందరి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి.…
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్లో మన రాష్ట్రానికి రావాల్సినంత రాలేదు. అరవై ఐదు శాతం యువత ఉన్న భారతం బలోపేతం కావాలంటే వారంతా…
డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందు నుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెర తీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా…
నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంబానీ, అదానీ, కార్పొరేట్ల కోసమే అన్నట్టుగా ఉంది. గతంతో పోల్చుకుంటే మన బడ్జెట్ సైజు ఐదు శాతం పెరిగింది. ప్రతి…
రాష్ట్ర రాజధాని అమరావతికి 57 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్స రాలు పడుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. 57 కిలో మీటర్ల…
ఆధునిక భారతదేశంలో ప్రజల మనస్సుల్లో రెండు రకాల జాతీయ చైతన్యం ఉంటుందని, అందులో ఒకటి భాషా-ప్రాంతీయ జాతీయత-అంటే ఒక బెంగాలీగానో తమిళుడిగానో, ఒక గుజరాతీగానో, ఒక ఒడియాగానో-రెండవది…