మనం గుర్తించని మహా శాస్త్రవేత్త
ఆయన మానవ శరీరంలో విటమిన్ బి నిర్వహిస్తున్న అత్యంత కీలకమైన పాత్రను కనుగొన్నాడు. దాన్ని గుర్తించడమే కాదు, వెలికితీసి కృత్రిమంగా తయారు చేయడానికి మార్గం సుగమం చేశాడు.…
జనవరి 13 నుండి ప్రయాగలో 45 రోజుల పాటు మహా కుంభమేళా జరుగుతుంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారు. ‘పుష్కరాలలో మునిగి పుణ్యం సంపాదించుకోండి’ అంటూ…
నూతన సంవత్సరమైన 2025 విద్యా రంగంపైన మరో దాడితో ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ద్వారా కొత్త నిబంధనల ముసాయిదా విడుదల చేసింది…
అనంతపురంలో నాలుగు సంవత్సరాల పిల్లవాడు సరిగా మాట్లాడలేకపోవడం, వింతగా ప్రవర్తిస్తుండడంతో తల్లిదండ్రులు ఆ పిల్లాడిని డాక్టరు దగ్గరకు తీసుకెళ్లారు. మీ వాడు ఎన్ని గంటలు సెల్ ఫోన్…
చికాగోలో 1893 సెప్టెంబర్లో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతీయ సంస్కృతిని చాటి మన్ననలు పొందిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన బోధనలతో భిన్న మతాల…
మానవ తప్పిదం కారణంగానే తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని స్పష్ట మవుతున్నది. తిరుమలకు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు పోటెత్తడం ఆనవాయితీగా వస్తున్నది. క్రౌడ్…
తీవ్ర వాతావరణ సంఘటనల సంవత్స రంగా, అత్యంత ఉష్ణోగ్రతల కాలంగా చరిత్రలో నిలిచిపోతూ 2024 మన నుంచి సెలవు తీసుకుంది. ఎప్పుడూ ఎరగని వడగాడ్పులు, భయంకరమైన చలిగాలులు…
అమెరికా కోసం లేదా స్వేచ్ఛా ప్రపంచ రక్షణ కోసం పనామా కాలువను తిరిగి తమకు అప్పగించాలని, డెన్మార్క్లోని గ్రీన్లాండ్, కెనడాలు తమకు కావాలని, మెక్సికో గల్ఫ్ పేరును…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ వచ్చి వెళ్లారు. భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో రాష్ట్రాన్ని…