2025 : పోరాటాలు, ప్రతిఘటనల రంగస్థలం
ముగిసిపోయిన 2024వ సంవత్సరం జాతీయంగానూ అంతర్జాతీయంగానూ అత్యంత కల్లోలితంగా సాగింది. భారత దేశంలోనైతే అయోధ్యలోని కొత్తగా నిర్మించిన అసంపూర్ణ రామాలయంలో ప్రభుత్వ ప్రాయోజిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో…
ముగిసిపోయిన 2024వ సంవత్సరం జాతీయంగానూ అంతర్జాతీయంగానూ అత్యంత కల్లోలితంగా సాగింది. భారత దేశంలోనైతే అయోధ్యలోని కొత్తగా నిర్మించిన అసంపూర్ణ రామాలయంలో ప్రభుత్వ ప్రాయోజిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో…
ఇటీవల మోడీ-అమిత్ షా ద్వయం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సహకార రంగం ప్రత్యామ్నాయం అంటున్నారు. సహకారం ద్వారా సమృద్ధి అనే నినాదం ఇస్తున్నారు. ఈ నినాదాల వెనుక…
అంతులేని వియత్నాం యుద్ధం వియత్నాం యుద్ధం 1955 నుండి 1975 వరకు ఇరవయ్యేళ్ల పాటు కొనసాగింది. చరిత్రలో ఇంతటి విపత్కర అధ్యాయం పట్ల పశ్చాత్తాపం గాని, చేసిన…
దేశ సాంఘిక సంస్కరణోద్యమంలో ఫూలే దంపతులు అద్భుతమైన పాత్ర పోషించారు. నాటి పరిస్థితుల్లో స్త్రీలు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. అయినప్పటికీ సామాజిక రుగ్మతలను పారదోలేందుకు తన…
మరి కొద్ది వారాల్లో ఉక్రెయిన్-రష్యా సంక్షోభం నాలుగో సంవత్సరంలో ప్రవేశించనుంది. ఒప్పంద గడువు ముగియటంతో తూర్పు ఐరోపా దేశాలకు సరఫరా అవుతున్న రష్యా సహజవాయువును తమ భూభాగంలోని…
రాష్ట్ర రాజకీయాలను మతోన్మాదం చుట్టూ తిప్పేందుకు గత రెండు సంవత్సరాలుగా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఎన్నికలకు ముందు నుండే విగ్రహాల ధ్వంసం, రథాల దహనం, దేవాలయాల…
గుడ్లప్పగించి చూస్తున్న నమో! రూపాయి పతనంలో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూస్తున్నది. మోడీ…
టిడిపి కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను దెబ్బ తీయటానికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను తెర మీదకి తీసుకొచ్చిందనేది ముఖ్యమంత్రి ఇటీవలి ఢిల్లీ పర్యటన మరింత…
క్యూబా సోషలిస్టు విప్లవం 66వ ఏడాదిలో ప్రవేశించింది. 1953 జులై 26న నియంత బాటిస్టా పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటు…1959 జనవరి ఒకటిన విప్లవోద్యమ నేత ఫైడెల్…