మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం
మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి జీవిత కథలు…
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన పేదలకు ఉచిత బియ్యంతో పాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాల్సి ఉంది. కానీ గత నాలుగైదు నెలలుగా…
తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి…
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకె సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన లంకలో ఒక కమ్యూనిస్టు పాలనా…
దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రస్థానానికి తీసుకెళతామని మోడీ ప్రభుత్వం మనల్ని ఊహాలోకంలో విహరింపజేస్తుంటే వాస్తవాలు వెక్కిరిస్తున్నాయి. దేశం నుండి జరుగుతున్న ఎగుమతుల పతనంలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.…
తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తున్న రోజులివి. మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున…
నియామకాలలో జరుగుతున్న స్కాములు, రిక్రూట్మెంట్లలో చోటు చేసుకుంటున్న పేపర్ లీకేజీలు, పోటీ పరీక్షల కోసం నడుస్తున్న కోచింగ్ సెంటర్లలో జరుగుతున్న ప్రమాదాలు మనల్ని పట్టి పీడిస్తున్న రోగాలు…
గణపతి బప్పా వచ్చాడు పోయాడు. అందరికీ సందడి, సందడి. కొందరికేమో వ్యాపారం, ఇంకొందరికి రాజకీయం. ఏమైతేనేం అందరి కోర్కెలూ తీర్చిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. ఆ కోర్కెలు ఏమిటన్నవి…
భారతదేశంలో న్యాయమూర్తుల నియామక సమస్య కేంద్రం ఏకపక్ష వైఖరి వల్ల మరొకసారి వివాదంగా మారింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు,…