టాక్స్ టెర్రరిజం !
జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై 18 శాతం జిఎస్టి విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అత్యంత దుర్మార్గం. ఆపద వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం…
జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై 18 శాతం జిఎస్టి విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అత్యంత దుర్మార్గం. ఆపద వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం…
బంగ్లాదేశ్లో షేక్ హసీనా పదిహేనేళ్ల పాలన చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా, బ్రిటీష్ పౌరసత్వం గల ఆమె సోదరి షేక్…
గత ఎన్నికల్లో బిజెపి ని ప్రజలు ఛీత్కరించడంతో విజన్ 2047 పేరుతో వికసిత్ భారత్ అంటూ మోడీ మరోసారి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నమూనాలో…
పచ్చి నిరంకుశ, అవినీతికర పాలనకు బంగ్లాదేశ్ విద్యార్థులు చరమగీతం పాడారు. జనం ఎగురవేసిన తిరుగుబాటు బావుటా షేక్ హసీనా ప్రభుత్వాన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేసింది. ఒకప్పుడు లక్షలాది…
పాలస్తీనాను అక్రమించు కోవడానికి ఇజ్రాయిల్ మారణ హోమానికి ఉపక్రమించింది. అమెరికా, అమెరికా లోని ఆయుధ సామ్రాజ్యం దానికి సాయం చేస్తోంది. గాజాలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రజల ప్రాణాలను…
స్వాతంత్య్రోద్యమ సమ యంలో 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైన స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్ర నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం…
ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో సుమారు 40 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తించాలని 1994 ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఐక్యరాజ్యాసమితి…
స్వాతంత్య్రం వచ్చి వందేళ్ళు పూర్తవుతున్న 2047 నాటికి మన దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుస్తామని మోడీ ప్రభుత్వం చెబుతున్నది.…
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలపై…