బీమాపై జిఎస్టి – బిజెపి విన్యాసాలు
దేశవ్యాప్తంగా ఏఐఐఈఏ (అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం)కి చెందిన యూనిట్లు దాదాపు 300 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి బీమా రంగంపై జిఎస్టి భారాన్ని తగ్గించమని…
దేశవ్యాప్తంగా ఏఐఐఈఏ (అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం)కి చెందిన యూనిట్లు దాదాపు 300 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి బీమా రంగంపై జిఎస్టి భారాన్ని తగ్గించమని…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రులు, బిజెపి నేతల అసహనం అడుగడుగునా తాండవించడం ఆశ్చర్యం కలిగించలేదు. మూడు ఎన్నికల్లో తొలిసారిగా బిజెపి ఆధిక్యత…
ఐదేళ్ల లోపు ప్రపంచ బాలల్లో దాదాపు 27 శాతం, అనగా 18.1 కోట్ల చిన్నారులు, తీవ్ర పోషకాహార లోపంతో బక్కచిక్కి పోతున్నారనే వార్త పౌర సమాజాన్ని నివ్వెరపరుస్తున్నది.…
2021లో జరగాల్సిన దశాబ్ది జనాభా లెక్కల కార్యక్రమం ఇంతవరకూ జరగలేదు. 2024-25 కేంద్ర బడ్జెట్లో జనాభా లెక్కల సేకరణకు అవసరమైన సమగ్ర కేటాయింపులేమీ లేవు. జిల్లా, తాలూకా,…
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వివిధ రంగాల కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారు. ఈ తొలగింపులన్నీ రాజకీయ అక్రమ తొలగింపులే. దీనికి…
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యుఎన్ఒడిసి)-2021 నివేదిక ప్రకారం 2019లో 27.5 కోట్ల మంది మాదకద్రవ్యాలను ఉపయోగించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదకద్రవ్యాల…
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం నాయకత్వం లోని జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం వివిధ రంగాలపై ఏడు శ్వేత పత్రాలు విడుదల చేసింది. గత పదేళ్ల రాష్ట్ర…
బడ్జెట్ మీద లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జులై 29న చేసిన ఉపన్యాసం చాలా ఆవేశంగా, ఆర్ద్రంగా అర్థవంతంగా ప్రజల పక్షాన సాగింది. ఆరెస్సెస్, బిజెపిలకు…
కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న ప్రకృతి విలయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై…