నాలుగున్నర దశాబ్దాల ప్రజాపాత్రికేయం
ప్రజాశక్తి దిపపత్రిక దాదాపు నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుని 44వ వార్షికోత్సవ ఘట్టంలోకి ప్రశేశిస్తున్నది. అక్షరాక్షర దీక్షగా / ఆశయాలే రక్షగా / నడచి వచ్చిన దారులు…
ప్రజాశక్తి దిపపత్రిక దాదాపు నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుని 44వ వార్షికోత్సవ ఘట్టంలోకి ప్రశేశిస్తున్నది. అక్షరాక్షర దీక్షగా / ఆశయాలే రక్షగా / నడచి వచ్చిన దారులు…
జులై 19న ప్రపంచ వ్యాప్తంగా ఐ.టి సర్వీసులు హఠాత్తుగా ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లు పనిచేయడం మానేశాయి. విమానాలు, బ్యాంకులు, రైళ్లు, ప్రభుత్వ వ్యవహారాలు…
2024 ప్రజా తీర్పు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన పాత తెలుగుదేశం ప్రభుత్వానికి అనేక సవాళ్ళు విసురుతోంది. గత ప్రభుత్వంపై విసుగెత్తి తీవ్ర వ్యతిరేకతతో జనం ఓటేశారు.…
జులై 28న జరిగిన వెనిజులా ఎన్నికల్లో అమెరికా మద్దతు ఉన్న మితవాద, ఫాసిస్టు శక్తులు చావుదెబ్బ తిన్నాయి. సోషలిస్టు పార్టీ నేత నికోలస్ మదురో మూడవసారి ఎన్నికయ్యాడు.…
ఒక పక్కన భారీ నిరుద్యోగం ప్రజల్ని, ప్రత్యేకించి దేశంలోని యువతను పీడిస్తోంది. అదిగాక ఆహార వస్తువుల ధరల్లో పెద్దఎత్తున ద్రవ్యోల్బణం విడవకుండా వెన్నాడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం…
సివిల్ సర్వీసులలో వికలాంగుల రిజర్వేషన్పై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. అఖిల భారత సర్వీసులలో వికలాంగుల కోటాపై ఆమె లేవనెత్తిన…
ఆంధ్రాలో ‘అమ్మ ఒడి’ పథకం ఉపయో గించుకోలేని వారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి…ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకంలో పాత బకాయిలు వస్తాయంటూ…అకౌంట్ నెంబరు, పాన్ కార్డు…
జమ్మూ కాశ్మీర్లో 370వ అధికరణం రద్దుతో అద్భుతమైన అవకాశాలు ఆవిష్కరించబడినట్టు, అక్కడ అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నట్టు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం టముకు వేసుకుంటుంటే అక్కడ పరిస్థితులు మాత్రం…
జులై 22 నుంచి ఆగస్టు 6 వరకు జరిపే కన్వర్-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు…