అన్నదాతల ఆందోళన
రైతును ఏడిపించే రాజ్యం బాగుపడదని మనం నీతికథల రోజుల నుంచీ వింటూనే ఉన్నాం. దేశానికి రైతే రాజని, వెన్నెముక అని నినాదప్రాయమైన ఉవాచలు పాలకుల ప్రసంగాల నిండా…
రైతును ఏడిపించే రాజ్యం బాగుపడదని మనం నీతికథల రోజుల నుంచీ వింటూనే ఉన్నాం. దేశానికి రైతే రాజని, వెన్నెముక అని నినాదప్రాయమైన ఉవాచలు పాలకుల ప్రసంగాల నిండా…
హాలీవుడ్ సినిమాల్లో అనకొండ మాదిరి చైనాను మింగివేయాలన్నంత కసి ఉంది. మాయ కొండచిలవల గురించి ఇతరుల కంటే సృష్టించిన తమకే నిజానిజాలేమిటో తెలుసు గనుక అమెరికన్లు వాస్తవాలను…
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజ్యాంగ మౌలిక…
బిజెపి చెప్తున్న మహిళా భద్రత ఒక జుమ్లా మాత్రమే. బిజెపి పాలనలో గత పదేళ్లలో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంటున్నారు సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ.…
ఆధునిక కాలంలోని ఉదారవాద మేథావులలో అగ్రగణ్యులలో జాన్ స్టువర్ట్ మిల్ ఒకరు. ఆర్థికశాస్త్రం గురించి, తత్వశాస్త్రం గురించి ఆయన చాలా ఎక్కువగా రచనలు చేశాడు. జీవితపు చివరి…
ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఏప్రిల్ 25న ‘ప్రపంచ మలేరియా దినం’ నిర్వహిస్తున్నాయి. ప్రపంచ దేశాలు 2000 సంవత్సరం నుంచి మలేరియా నిర్మూలన, రోగ నిర్ధారణ, వైద్య…
కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న కర్ణాటకను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాల్సింది పోయి, కరువు నిధులను బిగబట్టుకు కూర్చొన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు గర్హనీయం. ప్రతిపక్ష…
ఆదివారం ఏప్రిల్ 19, 2024న జరిగిన మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో విజేత చైనా అంటూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక శీర్షిక పెట్టింది. దాదాపు అన్ని పత్రికలూ…
రాజస్థాన్ బాన్స్వారాలో మోడీ చేసిన విద్వేషపూరిత ప్రసంగం బిజెపిలో ఓటమి భయాన్ని తెలియజేస్తున్నది. కాంగ్రెస్కు ఓట్లేస్తే హిందువుల ఆస్తుల్ని ముస్లింలకు పంచేస్తారని, హిందూ మహిళల మెడలోని తాళిబట్లను…