ప్రజా ఉద్యమాలతోనే పురోగతి
గత 30 ఏళ్ళ సంస్కరణల ఫలితంగా భౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ప్రభావం ప్రజా ఉద్యమాలపై వివిధ రూపాల్లో ఎలా పడిందో గత వారం వ్యాసంలో చర్చించాము.…
గత 30 ఏళ్ళ సంస్కరణల ఫలితంగా భౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ప్రభావం ప్రజా ఉద్యమాలపై వివిధ రూపాల్లో ఎలా పడిందో గత వారం వ్యాసంలో చర్చించాము.…
భూకబ్జాలను అరికట్టడానికి, కబ్జాదారులకు కఠిన దండన విధించడానికి ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 15న జరిగిన…
‘జాతుల సంపద’ గ్రంథాన్ని ఆడమ్ స్మిత్ 1776లో రచించాడు. అందులో మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి వాటి మధ్య తేడాలను వివరించాడు. మొదటిది: పురోగమించే రాజ్యం,…
”అక్కడా చక్రం తిప్పేది మనవాళ్ళే! అది తలుచుకుంటేనే పిచ్చ కిక్కు కదా!” అదుర్స్ సినిమాలో బ్రహ్మానందంలా పరవశించిపోతున్నాడు సుబ్బారావ్. ”నెక్స్ట్ జనవరి రానీ. ఇక అమెరికాలో మనదే…
‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు/…అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి/ చుట్టూ తిరుగుతున్నాడమ్మా’ అంటాడో కవి. పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాల పట్ల…
రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 23 యూనివర్శిటీలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఆంధ్రా యూనివర్శిటీ, నాగార్జున యూనివర్శిటీ, రాయలసీమ యూనివర్శిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లను నియమించడంపై వివాదం…
ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్రంలోని సాగు భూమిలో 50 శాతం పైగా సాగు చేస్తున్నది కౌలు రైతులే. పంట పండించేది, పెట్టుబడి…
ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటింగు, లెక్కింపులకు సంబంధించి సందేహాలు వున్న అభ్యర్థులకు ఇవిఎంలను పరీక్షించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం (ఇ.సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత…
ఒక వైపు మహిళలు, చిన్నారులపై అకృత్యాలు మరో వైపు రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎ.పి. ప్రజలకు శాంతి భద్రతల చింత…