జనరల్ బోగీలు పెంచరే…
నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం,…
నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం,…
గత ప్రభుత్వం 6100 బోధనా స్థానాల కోసం జారీ చేసిన ఎ.పి డిఎస్సీ నోటిఫికేషన్-2024లో చాలా లోపాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలు నిరుద్యోగుల్లో గణనీయమైన ఆందోళనలు కలిగించాయి.…
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించబడుతున్న నీట్ పరీక్ష, ఆశావహ విద్యార్థులకు వేటుగా మారడం కడు శోచనీయం. అవకతవకల విధానంగా మారి, లక్షలాది విద్యార్థుల భవితను డోలాయమానంలో…
ఏడు ధనిక దేశాల కూటమి (జి7) యాభయ్యవ వార్షిక సమావేశం గురువారం నాడు ఇటలీలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ భేటీకి రికార్డు స్థాయిలో…
ప్రస్తుత 18వ లోక్సభలో పార్టీల బలాబలాలు మారాయి. గత సభలో తన పార్టీకి ఉన్న మందబలం వల్ల మోడీ ఏం చేసినా చెల్లింది. ఎన్.డి.ఎ లోని మిగతా…
ఐరోపా యూనియన్ లోని 27 దేశాలలో జూన్ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగిన యూనియన్ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఆందోళనకర సూచనలు వెలువడ్డాయి.…
ఆర్థిక శాస్త్రంలో డిమాండుకు కొరత ఉన్న వ్యవస్థకి, సప్లరుకి కొరత ఉన్న వ్యవస్థకి (పెట్టుబడులకు, ముడి సరుకులకు, కార్మికులకు, టెక్నాలజీకి కొరత ఉండడాన్ని సప్లరుకి కొరత ఉన్నట్టు…
వైద్య కోర్సుల్లో ప్రవేశార్హతకు నిర్వహించే నీట్ పరీక్ష గతంలో ఎన్నడూ లేనివిధంగా అప్రతిష్ట పాలైంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్ష నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకున్నారా?…
ఎన్నికల్లో ఓడిపోయినవారు ఎందుకు తాము ఓటమి పాలయ్యామని మథనపడతారు, ఆ ఓటమిని జీర్ణించుకున్నాక అది నేర్పిన పాఠాలేమిటో తెలుసుకుంటారు. ఐతే, గెలిచినవారు ఆ గెలుపు నుండి నేర్చుకుంటారా…