కార్పొరేట్ రాజకీయ పర్యవసానాలు
కొత్త లోక్సభకూ నాలుగు రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు ముగిసి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మరో మూడు రోజులలో వచ్చే తుది ఫలితాల తర్వాత ఎ.పి తో సహా…
కొత్త లోక్సభకూ నాలుగు రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు ముగిసి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మరో మూడు రోజులలో వచ్చే తుది ఫలితాల తర్వాత ఎ.పి తో సహా…
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2023-24కు గాను భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) కేంద్ర ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ను చెల్లించడానికి నిర్ణయించడం ఆశ్చర్యకరం. 2022-23లో…
లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో రాజ్యాంగ రక్షణే కీలకాంశంగా ఈ ఎన్నికలు నడిచాయనేది నిస్సందేహం. ఎన్నికల ప్రారంభ ఘట్టం నుంచి ‘ఇండియా’…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడి 2024 జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విభజించబడి, ఆ రోజు…
చిన్నారులు పదమూడు సంవత్సరాల వయస్సు నుంచే వివిధ చెడు వ్యసనాలకు బానిసలవుతూ, పలు నేరాలు చేస్తూ పట్టుబడుతూ జైళ్లలో మగ్గుతున్నారు. జువెనైల్ నేరాలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులను బెదిరించి…
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ గానీ లేదా ఎన్నికల ముందస్తు సంకీర్ణం గానీ దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్లో మెజారిటీ సాధించలేదన్నది వాస్తవం.…
దక్షిణ చైనా సముద్రం, తైవాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు… తామిచ్చిన ఆయుధాలతో రష్యాపై దాడులకు దిగాలని పశ్చిమదేశాలు ఉక్రెయిన్ను ఉసిగొల్పుతున్న తీరు… అంతర్జాతీయ కోర్టు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలు…
ప్రధాని మోడీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గాంధీ గురించి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పలేదు. ఆయనపై సినిమా వచ్చేవరకూ ప్రపంచానికి తెలియలేదు’ అన్నారని వార్త.…
ప్రాణాధారమైన తాగునీరు విషతుల్యంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల క్రితం గుంటూరు నగరాన్ని వణికించిన కలుషిత తాగునీటి సమస్య ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆ సంఘటన…