నరకాలుగా మారుతున్న నగరాలు
ఢిల్లీ నడిబొడ్డున పేరు మోసిన ఒక కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి…
ఢిల్లీ నడిబొడ్డున పేరు మోసిన ఒక కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి…
రాష్ట్ర వ్యాప్తంగా గత అయిదు సంవత్సరాలలో చెక్ డ్యాంలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు అవి మరమ్మతులకు నోచుకోక, పూడికలతో శిధిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మిగిలిపోయాయి. ముఖ్యంగా…
నిత్యం పెరుగుతుండె నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల రేట్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి పచారీ సరుకుల ధరలు చూస్తే పిచ్చెక్కిస్తున్నాయి పచ్చి మిర్చిధరలు చూస్తుంటేనే మంట పుట్టు…
గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో టోఫెల్ను ప్రవేశ పెట్టింది.…
ఈ మధ్య బ్యాంకులవారు ఎస్.ఎం.ఎస్ చార్జీల మోత మోగించడం మరీ ఎక్కువైంది. దీంతో ఎందుకు తమ బ్యాంకు ఖాతా లోని డబ్బు మాటిమాటికీ ఎంత కోత పడుతున్నదో…
నల్లని మబ్బులు ముసురుకు వచ్చి నింగిని చీకటి దుప్పటి కప్పేస్తే ఆవేశంతో గంతులేయాల్సిన రైతన్న ప్రకాశంలేని పందిట్లో కుప్పకూలాడు. ఉరుము మెరుపు పిడుగులు చూసి మేఘం తటాలున…
ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలి. ఆధునిక సమాజంలో రోజురోజుకూ విచ్చలవిడితనం పెరిగి ర్యాగింగ్ ఇంకా పెరుగుతూ ఉంది. ఎంతో మంది ఆత్మహత్యలు…
ఎవరు గెలిచినా చెత్త పన్ను తీసెయ్యాలి. ఎవరు గెలిచినా కరెంటు రేట్లు తగ్గించాలి. ఎవరు గెలిచినా ఒకటో తేదీకి వృద్ధాప్య పెన్షను ఇవ్వాలి. ఎవరు గెలిచినా అన్నా…
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రుతుపవనాలు అనుకూ లించడంతో రైతన్నలు గంపెడాశలతో ఉన్నారు. అయితే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బెడద కంటి మీద కునుకు…