మళ్లీ నిర్బంధం!
రైతన్నలు మరోసారి సమరశీలంగా ఉద్యమిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) గ్యారెంటీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పంజాబ్ సరిహద్దుల్లోని శంభుకు మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైన రైతులను…
రైతన్నలు మరోసారి సమరశీలంగా ఉద్యమిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) గ్యారెంటీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పంజాబ్ సరిహద్దుల్లోని శంభుకు మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైన రైతులను…
విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదకొండేళ్ల తర్వాత కూడా రాజధాని రూపు రేఖలపై అస్పష్టత వీడకపోవడం ఏలికలు సృష్టించిన ఉత్పాతం.టిడిపి కూటమి ప్రభుత్వం శుక్రవారం పెద్ద హైప్…
మణిపూర్ విధ్వంసానికి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలం ఎన్నో విషాదకర సంఘటనలకు, మానవతా సంక్షోభానికి సాక్ష్యంగా నిలిచింది. రెండు తెగల మధ్య మతోన్మాద రాజకీయం సృష్టించిన…
జనాభా లెక్కల సేకరణలో కులగణననూ చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. అసలు చేయకుండా ఉండడం కంటె ఆలస్యంగానైనా చేయడం మంచిది (లేట్ ఈజ్ బెటర్…
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో చోటుచేసుకున్న అపశ్రుతి దిగ్భ్రాంతికరం. చందనోత్సవం సందర్భంగా వరాహ నరసింహుని ‘నిజరూప దర్శనం’ చేసుకునేందుకు వచ్చిన భక్తులపై గోడకూలడంతో ఏడుగురు…
భారతావని బంగారు భవిష్యత్కు బాటలు వేయాల్సిన నూతన ఆవిష్కరణలు వెనుకపట్టు పడుతున్నాయి. ‘ఇవాళ భారతదేశంలో గొప్ప స్టార్టప్లు ఏమి ఉన్నాయి? మన శ్రద్ధంతా ఫుడ్ డెలివరీ యాప్స్కే…
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి-2025 నోటిఫికేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20న వెలువడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ రాకతో నిరుద్యోగుల్లో…
‘ఎదగడానికెందుకురా తొందరా-ఎదర బతుకంతా చిందర వందరా..’ అంటారు ఒక సినీ గీతంలో ఆరుద్ర. విద్యార్థి దశలో ఎదుర్కునే పరీక్షలు, వాటిని అధిగమించడానికి పడే తిప్పలు… వేసే తెల్లమొఖాలను…
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో అన్నదాతల ఆత్మహత్యలు గత ఏడాది తొలి మూడు నెలలతో పోల్చితే ఈ సంవత్సరం అదే కాలంలో 32 శాతం పెరిగాయన్న వార్త ప్రమాద…