పెరుగుతున్న అంతరాలు!
ప్రస్తుతం దేశంలో ఆదాయ అంతరాలు 1950వ దశకంలో కంటే అధికంగా ఉన్నాయని పీపుల్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (ప్రైస్) సంస్థ ఇటీవల విడుదల చేసిన…
ప్రస్తుతం దేశంలో ఆదాయ అంతరాలు 1950వ దశకంలో కంటే అధికంగా ఉన్నాయని పీపుల్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (ప్రైస్) సంస్థ ఇటీవల విడుదల చేసిన…
కార్పొరేట్లకు ప్రజాసంపద కట్టబెట్టడమే అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడం మినహా, ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువనివ్వని ప్రధాని మోడీ తీరు మరోసారి బట్టబయలైంది. విశాఖలో ఆర్భాటంగా రోడ్షో, భారీ…
కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యపస్థ గురించి ఒకవైపు ఊదరగొడుతూ, దేశ ప్రజలను భ్రమల్లో ముంచే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు దానికి భిన్నమైన…
ఒక ప్రాజెక్టు కారణంగా ఎవరు తమ సర్వస్వమూ కోల్పోతున్నారో వారికి తొట్టతొలిగా న్యాయం జరగాలి. పూర్తిస్థాయి పునరావాసం, జీవనోపాధి కల్పించి, ఆ తరువాతనే ప్రాజెక్టు పనిని తలకెత్తుకోవాలి.…
విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) ఆదివారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారావం సమాజంలో విద్వేషాలు నూరిపోసేందుకు ఉద్దేశించిన క్రతువులా అనిపిస్తోంది. సభా వేదిక…
విజ్ఞానం వికసించి… కట్టుబాట్లను, అడ్డుగోడలను, కుల మతాల సంకెళ్లను బద్దలు కొట్టాల్సిన చోట, కులవివక్ష కాలకూట విషంలా, కరుడుకట్టిన ఉన్మాదంలా మరుగుతోంది. కుల వ్యవస్థ హిందూ సమాజంలో…
అంబాని, అదాని, టాటా తదితర కార్పొరేట్ గ్రూపులకు రాష్ట్రంలో ఎక్కడ ఎంత కోరితే అంత భూమి ఇవ్వడానికీ, వారి కార్యకలాపాలకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు అప్పగించడానికీ…
దేశంలో నూరుశాతం అక్షరాస్యత సాధించటంపై పాలకులు ఏళ్ల తరబడి ఘనంగా మాట్లాడుతున్నా- ఇప్పటికీ కోట్లాదిమందికి విద్య అందని ద్రాక్షగానే ఉంది. పాలకుల చిత్తశుద్ధి లేమి, పోతపోసిన నిర్లక్ష్యం…
మణిపూర్లో చోటుచేసుకున్న అమానవీయ హింసాకాండపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెేన్సింగ్ చెప్పిన క్షమాపణల్లో నిజాయితీ ప్రశ్నార్థకంగా మారింది. 2024వ సంవత్సరపు చివరి రోజున ఆయన ఈ ప్రకటన…