మహమ్మారి క్షయ!
క్షయ మహమ్మారి వటవృక్షంలా విస్తరిస్తున్నదని, 26 శాతం కేసులు, మరణాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్ ఉందన్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2015-25 మధ్య 50 శాతం…
క్షయ మహమ్మారి వటవృక్షంలా విస్తరిస్తున్నదని, 26 శాతం కేసులు, మరణాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్ ఉందన్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2015-25 మధ్య 50 శాతం…
దేశంలో ఆహార పదార్ధాల ధరలు ఠారెత్తిస్తున్నాయని కేంద్ర గణాంకశాఖ తాజాగా విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయం-2023-24’ నివేదిక స్పష్టం చేసింది. కొత్త గృహ వినియోగ సర్వే…
”ది జాయ్ ఆఫ్ రీడింగ్: సెలబ్రేటింగ్ ది మ్యాజిక్ ఆఫ్ బుక్స్”…పుస్తక మహోత్సవానికి ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఇచ్చిన క్యాప్షన్ ఇది. చదవడంలోని ఆనందాన్ని, పుస్తకంలోని మ్యాజిక్ని…
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించాడన్న సామెత విశాఖ ఉక్కు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి సరిగ్గా నప్పుతుంది. దశాబ్దాల పోరాటాల చరిత్ర కలిగిన వైజాగ్ స్టీల్ను ప్రైవేటుపరం…
ఇప్పుడు సమస్య పునరుత్పాదక ఇంధన ధరలు కాదు. అమెరికాలో చమురు, సహజ వాయువు, బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ సంస్థలు మూత పెట్టడం. మానవ నాగరికత…
మాటల్లో ఊరేగించి, చేతల్లో ఉరి బిగించే మోసకారి విధానాలతో అన్నదాతల ఉసురు పోసుకోవటం పాలకులకు పరిపాటిగా మారింది. రైతు దేశానికి వెన్నెముక అంటూ ఉపన్యాసాలు ఊదరగొట్టే ప్రభుత్వాలు…
సామాన్యులు, మధ్యతరగతి డిపాజిటర్లు పొదుపు చేసిన సొమ్ము ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పాలవుతోంది. బ్యాంకులకు రుణబకాయిలు చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఎగవేసే క్రోనీ కేపిటలిస్టులు, కార్పొరేట్లు మోడీ…
మట్టి మనుషుల జీవిత గాథలతో వెండితెరకు కొత్త సొబగులు అద్దిన శ్యామ్ బెనెగల్ మరణంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక అధ్యాయం ముగిసింది. కమర్షియల్ హంగులతో ఆకాశపు…
ఎన్నికలకు సంబంధించి సిసి టీవి ఫుటేజి, వెబ్ కాస్టింగ్, అభ్యర్ధుల వీడియోలు ఇత్యాది ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీని నిషేధించి మోడీ ప్రభుత్వం పారదర్శకతకు నిలువునా పాతరేసింది. కేంద్ర…