కాలుష్య రాజధాని
దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్.సి.ఆర్) అంతా వాయు…
దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్.సి.ఆర్) అంతా వాయు…
శ్రమ జీవుల హక్కుల కోసం, సమసమాజం కోసం ఉద్యమించే వామపక్ష శక్తుల విజయంతోనే తమ జీవితాలు బాగుపడతాయని నమ్మిన శ్రీలంక ప్రజానీకం చారిత్రాత్మక తీర్పునిచ్చారు. జనతా విముక్తి…
మణిపూర్లో మరో మారు తలెత్తిన తీవ్ర హింసాత్మక పరిస్థితులు యావత్ దేశాన్నీ కలవరపెడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్తో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఘర్షణలు ఒక్కసారిగా…
అవసరమైన భావ వ్యక్తీకరణ లేని ఇద్దరు అన్నదమ్ములను, సాటి మనిషిని చూసి చిరునవ్వుతో ‘బావున్నారా’ అని పలకరించే తండ్రిని… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో చూస్తాం.…
రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 6.21 శాతం పెరిగి 14 నెలల గరిష్టానికి చేరుకుందన్న వార్త సామాన్యుల గుండె గుభేలుమనిపిస్తోంది. సెప్టెంబర్లో 5.49గా ఉన్నదల్లా నెల రోజుల్లో మరింత…
నిందితుల ఇళ్లను కూల్చివేసే ‘బుల్డోజరు న్యాయం’ రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం నాడు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు బిజెపి పాలకులకు చెంపదెబ్బ. ప్రాథమిక హక్కులకు…
కష్టజీవులు తమ శ్రమతో దేశ సంపదను పెంచుతారు. నిబంధనలు పాటించని యాజమాన్యపు చర్యల కారణంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిసినా లెక్కచేయక పనిచేసే తెగువ కార్మికుల సొంతం!…
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజల ఆశలకు అనుగుణంగా లేదు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో…
ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలవుతుండగా రెండవ విడతగా భారీగా నామినేటెడ్ పదవుల పంపిణీని చేపట్టింది. ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు సహా మొత్తం 59…