ప్రజాగ్రహ జ్వాల!
పచ్చి నిరంకుశ, అవినీతికర పాలనకు బంగ్లాదేశ్ విద్యార్థులు చరమగీతం పాడారు. జనం ఎగురవేసిన తిరుగుబాటు బావుటా షేక్ హసీనా ప్రభుత్వాన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేసింది. ఒకప్పుడు లక్షలాది…
పచ్చి నిరంకుశ, అవినీతికర పాలనకు బంగ్లాదేశ్ విద్యార్థులు చరమగీతం పాడారు. జనం ఎగురవేసిన తిరుగుబాటు బావుటా షేక్ హసీనా ప్రభుత్వాన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేసింది. ఒకప్పుడు లక్షలాది…
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్లో అగ్ని కీలలు పుట్టి ఒక ఎ.సి. బోగీ పూర్తిగా, రెండు బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి.…
కనీస నిల్వలు పాటించని సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుల నుండి బ్యాంక్లు జరిమానా పేరుతో భారీగా సొమ్ము వసూలు చేయడం దారుణం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)…
అమానుష దాడులకు స్వస్తి చెప్పి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో హితవు చెబుతున్నా- ఇజ్రాయిల్ తన బరితెగింపు ధోరణి నుంచి వెనక్కి తగ్గటం లేదు.…
ఐఎఎస్ కావాలన్న కలను నిజం చేసుకునేందుకు దేశ రాజధానిలో శిక్షణ పొందుతున్న ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వర్షాల కారణంగా సెల్లార్లోని లైబ్రరీలోకి భారీగా…
ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఏకంగా పది మంది ముఖ్యమంత్రులు దూరంగా ఉండటం, వారిలో ఇద్దరు ఎన్డిఎ భాగస్వాములు…
ఇప్పుడు ప్రపంచమంతా ఒలిపింక్ క్రీడల వైపు దృష్టి సారించింది. విభిన్న దేశాలు, భిన్న సంస్కృతులు, వ్యక్తులను ఒక చోట చేర్చడంలో ఒలింపిక్స్కు ఒక ప్రత్యేకత వుంది. ఒలింపిక్స్…
మైనింగ్, ఖనిజ కార్యకలాపాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకున్నదని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిదిమంది…
సామాజిక పిశాచి
‘మనిషికి సంబంధించి మన వరకూ వచ్చే విశ్వసనీయ సమాచారాల్లో అతి తక్కువ వర్ణానికి సంబంధించినదే. ఇది కొంచెం కూడా మనిషి గురించి చెప్పదు’ అంటారు నోబెల్ సాహిత్య…