పందేరం!
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖ నగరంలోని రుషికొండ ప్రాంతంలో ఎకరం కేవలం 99 పైసల చొప్పున టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)కు 21.16 ఎకరాల భూమిని…
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖ నగరంలోని రుషికొండ ప్రాంతంలో ఎకరం కేవలం 99 పైసల చొప్పున టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)కు 21.16 ఎకరాల భూమిని…
దాచుకున్న సొమ్మంతా ఖర్చయిపోయి, సరైన ఉపాధి లేక రోజువారీ ఖర్చుల కోసం సామాన్యుడు ఎడాపెడా అప్పులు చేస్తుండడం ఆందోళనకరం. అపర కుబేరులు 217 మంది జిడిపిలో మూడో…
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం శివార్లలోని బాణసంచా పరిశ్రమలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం దిగ్భ్రాంతికరం. ఈ దుర్ఘటనలో మరికొందరు తీవ్ర…
గ్రామాల్లో పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించే ఉద్దేశంతో యుపిఎ-1 హయాంలో తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ-నరెగా).…
‘పక్షులు మానవునికి జీవన గమనం నేర్పుతాయి. వాటిని కాపాడటం మన కర్తవ్యం’ అంటారు భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ. జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన…
ఏప్రిల్ 1వ తేదీ నుండి పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులీయడం దారుణం. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట…
అచ్చే దిన్ గురించి అస్తమానూ కబుర్లు వల్లించే మోడీ ప్రభుత్వం సామాన్య జనం నెత్తిన మళ్లీ గ్యాస్ బండ భారం మోపింది. అటు పెట్రోలు, డీజిల్ పైనా…
‘నా రెండు నాకియ్యే నాంచారమ్మా…’ అని ఒక సామెత. కొందరు తమకు పడాల్సిన నాలుగు దెబ్బలు పడితే తప్ప దారికి రారు. ఇంకొంతమందికి ఎన్ని మొట్టికాయలు పడినా…
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. అగ్రరాజ్యం సహా పలు దేశాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తన మిత్ర…