రీఛార్జి భారం
కేంద్రంలో మోడీ మూడోసారి పీఠం మీద కుదురుకున్న కొద్దిరోజులకే ప్రయివేటు టెలికం కంపెనీలు మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచి, ప్రజలపై రూ.20 వేల కోట్ల భారాన్ని…
కేంద్రంలో మోడీ మూడోసారి పీఠం మీద కుదురుకున్న కొద్దిరోజులకే ప్రయివేటు టెలికం కంపెనీలు మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచి, ప్రజలపై రూ.20 వేల కోట్ల భారాన్ని…
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో నిర్వహించిన ఒక మతపరమైన కార్యక్రమం 120 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొనడం దారుణం. సత్సంగ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం ముగింపు…
అద్భుతమైన ఆటతీరు, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం చేజారిపోకూడదన్న కసి, తీవ్రమైన ఒత్తిళ్లలోసైతం చక్కటి మనోనిబ్బరాన్ని ప్రదర్శించగల ఆటగాళ్ల పరిణతి భారత్ను రెండోసారి పొట్టి క్రికెట్లో జగజ్జేతగా నిలిపాయి.…
ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మకంగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టుపై టిడిపి కూటమి ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలో నిర్వాసితుల పరిహారం, పునరావాసానికి ప్రాధాన్యమివ్వకపోవడం ఆందోళనకర విషయం. రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న ప్రాజెక్టు…
భారతదేశంలోని కిటకిటలాడే వీధుల్లో… జీవితం చురుకైన రంగుల్లో ప్రవహించేచోట… నిశ్శబ్ద మహమ్మారి బద్ధకం, ఉదాసీనత ముసుగు క్రమక్రమంగా ఆక్రమించుకుంటోంది. ‘పెద్దలు ఒకప్పుడు తేజస్సుతో నిండిపోయారు/ ఇప్పుడు నిశ్చలంగా…
గడచిన పదేళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ వ్యవస్థల విధ్వంస పాలనను పదేపదే మెచ్చుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి…
భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముకుతాడు వేసినా, దాని నిరంకుశ ధోరణిలో ఏ మార్పూ కనపడటం లేదు. 18వ లోక్సభకు సభాపతి, ఉప సభాపతి…
అమెరికా సృష్టిస్తున్న మారణహోమాన్ని, ఆ దేశపు యుద్ధ కాంక్షను ప్రపంచ ప్రజానీకం ముందు బట్టబయలు చేసిన వికీలిక్స్ అధిపతి జూలియస్ అసాంజెకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించడం హర్షణీయం.…
ఇటీవలి ఎన్నికల్లో జనం కర్రు కాల్చి వాత పెట్టినా… మోడీ పరివార్లో ఇసుమంతైనా మార్పు లేదు. తమకు ప్రజాస్వామ్య సాంప్రదాయాలు ఏమాత్రం సరిపడవని 18వ లోక్సభ సమావేశాల…