వలస కార్మిక విషాదం!
బుధవారం తెల్లవారుజామున కువైట్ లోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 50 మంది వలస కార్మికుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం. వారిలో ముగ్గురు రాష్ట్ర…
బుధవారం తెల్లవారుజామున కువైట్ లోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 50 మంది వలస కార్మికుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం. వారిలో ముగ్గురు రాష్ట్ర…
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రజా సమక్షంలో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. 17 మంది కొత్త వారితో సహా…
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే దేశం ఎదుర్కునే అతి పెద్ద సవాల్ అని రాయిటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న పలువురు ఆర్థిక వేత్తలు కొద్దిరోజుల…
వైద్య కోర్సుల్లో ప్రవేశార్హతకు నిర్వహించే నీట్ పరీక్ష గతంలో ఎన్నడూ లేనివిధంగా అప్రతిష్ట పాలైంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్ష నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకున్నారా?…
నరేంద్ర మోడీ నేతృత్వాన కేంద్రంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఆదివారం అట్టహాసంగా కొలువుదీరింది. మొత్తం 71 మందితో ప్రధాని మోడీ తన కొత్త మంత్రి మండలిని నియమించగా,…
రాష్ట్రంలో 50 రోజుల వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు జూన్ 12న పున:ప్రారంభం కానున్నాయి. ఒకప్పుడు వేసవి సెలవులంటే…పిల్లలకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలుండేవి. అమ్మమ్మ, నానమ్మ ఊళ్లకు…
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం స్టాక్ మార్కెట్ పైకెగసి, వాస్తవ ఫలితాలొచ్చాక అమాంతం పడిపోవడంతో భారతీయ మదుపరులు దాదాపు 31 లక్షల కోట్ల రూపాయలు…
మూడు దశాబ్దాల పాటు దక్షిణాఫ్రికాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్సి)కి మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. గతవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో…
దేశ వ్యాప్తంగా ప్రజానీకం ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా భారీ భారాన్ని మోపింది. కౌంటింగ్ కూడా జరగక ముందే కేంద్రం మోపిన…