పారదర్శకతకు పాతర!
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ వెబ్సైట్లో వెల్లడించడానికి భారత ఎన్నికల కమిషన్ (ఇసి) నిరాకరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను, అందునా సాక్షాత్తూ ఇసి విశ్వసనీయతనూ…
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ వెబ్సైట్లో వెల్లడించడానికి భారత ఎన్నికల కమిషన్ (ఇసి) నిరాకరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను, అందునా సాక్షాత్తూ ఇసి విశ్వసనీయతనూ…
మోడీ ప్రభుత్వానికి శ్రమజీవుల సంక్షేమం పట్ల ఉన్న నిర్లక్ష్యమూ, యాజమాన్యాల పట్ల ఉన్న శ్రద్ధాసక్తీ మరోసారి వెల్లడైంది. నెలనెలా విడుదల చేయాల్సిన వినియోగ ధరల సూచీని రెండు…
పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో చెలరేగిన హింస, ఘర్షణలు ప్రజాస్వామ్య ప్రక్రియకు సవాల్ విసురుతున్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా…
అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయిల్ నరమేధాన్ని ఎదిరించి పోరాడుతున్న ఇరాన్కు నేతృత్వం వహిస్తున్న ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలి మరణించడం దిగ్భ్రాంతికరం. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్…
ఈఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే జూన్ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరిస్తాయన్న వాతావరణ శాఖ చల్లని కబురు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో తల్లడిల్లుతున్న జనానికి భారీ…
మానవ మనుగడకు, సర్వజీవుల సుఖజీవనానికి వృక్ష సంపదను రక్షించాలని శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. వృక్షాలను దేవతలుగా పూజించి, ఆదరించే దేశంలో వృక్ష సంపద రోజురోజుకూ తరిగిపోతోంది. ‘క్షీరసాగర మథనం’లో…
రాష్ట్రంలో బరితెగించి సాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందన స్వాగతించదిగినది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి), సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చట్ట విరుద్ధ…
న్యూస్క్లిక్ ఆన్లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టు చెల్లదని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యవాదులకు గొప్ప ఊరట.…
సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం…