మండుతున్న ఎండలు
వేసవి ప్రారంభంతోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటివారానికే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ…
వేసవి ప్రారంభంతోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటివారానికే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ…
పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మాజీ చైర్ పర్సన్ మాదబీ పూరి బుచ్ విషయంలో కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని…
తొమ్మిది నెలల కాలంలోనే ఊహించని ప్రగతి సాకారమైందని సోషియో ఎకనామిక్ సర్వే పేర్కొనడం అతిశయోక్తి. వైఎస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించిందని ఊరూవాడా ప్రచారం చేసిన…
టిడిపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రజల ఆశలు ఆకాంక్షలపై నీళ్లుచల్లింది. అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్లని సర్కారు పేర్కొనగా బడ్జెట్…
సాంకేతికత, డిజిటల్ పరికరాలు అనివార్యమైన యుగంలో మనమున్నాం. స్క్రీన్లు మనిషి జీవితంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చిన్నారికి ఆకాశంలో చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే తల్లులు… స్మార్ట్ఫోన్లో కార్టూన్లు…
దేశంలోని వంద కోట్ల మందికిపైగా ప్రజలు వస్తు, సేవలకు వినియోగదార్లయ్యేందుకు వారికి కొనుగోలు శక్తి లేదని బ్లూమ్ వెంచర్స్ ఇటీవల వెల్లడించిన నివేదికతో అయినా మన పాలకులు…
నలభై ఐదు రోజుల పాటు జరిగిన మహా కుంభమేళా జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 బుధవారంతో ముగిసింది. 66.21 కోట్ల మంది స్నానాలు ఆచరించారని, రూ.3…
పీకల్లోతు కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను బేషరతుగా ఆదుకోవడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టడం క్రూరత్వమే! లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేగాని మిర్చి సాగు…
తిమ్మిని బమ్మిని చేయడం, వాస్తవాలను తల్లకిందులు చేయడం కమలం పార్టీ పరివారానికి వెన్నతో పెట్టిన విద్య. నేరాలను ప్రేరేపించి, చేయించి… అసలు దోషులను వెనకేసుకొచ్చి… అమాయకులను అన్యాయంగా…