29న ఓటీటీలోకి ‘పుష్ప 2’
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2’. ఈనెలాఖరులో 29 లేదా, 31న ఓటీటీ నెట్ఫ్లిక్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం…
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2’. ఈనెలాఖరులో 29 లేదా, 31న ఓటీటీ నెట్ఫ్లిక్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం…
తెలంగాణ : బ్యాంకు వివరాలు కూడా ఇచ్చామన్నారు. అధికారులు తనను బ్యాంక్కు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారని, బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించినట్లు నిర్మాత దిల్…
తెలంగాణ : హైదరాబాద్ నగరంలో రెండోరోజు బుధవారం సినీ ప్రముఖుల ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 55 బఈందాలు ఈ సోదాల్లో…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం…
ముంబయి : బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్ మంగళవారం లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 16న బాంద్రాలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురికావడంతో…
‘గత రెండు చిత్రాలతో పోలిస్తే మూడోభాగం నిడివి కూడా రెట్టింపు ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్ను చూసిన…
టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు. గతేడాది తన సోదరుడు అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది నవంబర్…
‘ఐదున్నర దశాబ్దాల చలన చిత్ర కెరియర్లో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అనేక అద్భుతాలను సృష్టించారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ సినిమాతో ఆయన కథానాయకుడిగా అడుగుపెట్టారు. 1977,…
రవితేజ నటిస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర’. శ్రీలీల కథానాయిక. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ధమాకా’ బ్లాక్బస్టర్గా నిలిచింది. రవితేజ 2023లో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, 2024లో…