క్రీడలు

  • Home
  • స్పిన్నర్లపైనే భారం

క్రీడలు

స్పిన్నర్లపైనే భారం

Feb 14,2024 | 21:14

రేపటి నుంచి ఇంగ్లండ్‌తో మూడోటెస్ట్‌ ఉదయం 9.30గం||లకు రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో కెప్టెన్‌…

మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Feb 14,2024 | 16:13

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్‌…

దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందే: బిసిసిఐ

Feb 14,2024 | 15:07

ముంబయి: జాతీయ జట్టు తరఫున ఆడాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని బిసిసిఐ హెచ్చరించింది. గాయాల బారిన ఆటగాళ్లు, బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌…

భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత

Feb 14,2024 | 11:23

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై న్యాయపోరాటం చేసిన…

ప్రాక్టీస్‌లో యువ క్రికెటర్లు కఠోర సాధన

Feb 14,2024 | 09:33

రేపటినుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రాజ్‌కోట్‌: 10రోజుల విరామం తర్వాత రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమైంది. కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ మూడోటెస్ట్‌కు దూరం…

రస్సెల్‌ విధ్వంసం-మూడో టి20లో ఆసీస్‌పై గెలుపు

Feb 13,2024 | 21:04

పెర్త్‌: వెస్టిండీస్‌ టి20 విధ్వంస ఆటగాడు ఆండీ రస్సెల్‌ సిక్సర్ల మోత మోగిండచంతో మూడో, చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 37పరుగుల తేడాతో గెలిచింది. ఆండీస్‌ రస్సెల్‌(71నాటౌట్‌;…

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌- భారత అమ్మాయిల ఓటమి

Feb 13,2024 | 21:02

రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌లో భారత అమ్మాయిలు చైనా చేతిలోని ఓటమిపాలయ్యారు. బిర్సా ముండా హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో చైనాకు…

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూత..

Feb 13,2024 | 13:34

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూశారు. ఆయన వయసు (95). వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని…

భారత బౌలర్‌ రికార్డు.. 4 బంతుల్లో 4 వికెట్లు..

Feb 13,2024 | 11:14

భారత బౌలర్‌, మధ్యప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ కుల్వంత్‌ కేజ్రోలియా రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ…