Women’s Cricket: ఐసీసీ మహిళల ఎఫ్టీపీ 2025-29 రిలీజ్
మహిళల ఫ్యూచర్ టూర్ ప్రొగ్రామ్(ఎఫ్టీపీ) 2025-29ను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో కొత్తగా జింబాబ్వేను చేర్చుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.…
మహిళల ఫ్యూచర్ టూర్ ప్రొగ్రామ్(ఎఫ్టీపీ) 2025-29ను ఐసీసీ సోమవారం రిలీజ్ చేసింది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో కొత్తగా జింబాబ్వేను చేర్చుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.…
సౌత్ ఆఫ్రికా : న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా … ఇప్పుడు మరో సమరానికి సన్నద్ధమైంది. నవంబర్ 8న నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో…
ఇంటర్నెట్ : భారత వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా ఆదివారం అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తన చివరి…
పార్థవి, గోస్వామి, హేమంత్లకు స్వర్ణాలు అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ కొలరాడో (యుఎస్ఏ) : అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్స్లో యువ భారత్ అదరగొట్టింది. టీమ్…
7 వికెట్లతో తొలి టెస్టులో విజయం మకాయ్ : భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ తొలి అనధికార టెస్టులో ఆతిథ్య జట్టు అలవోక విజయం సాధించింది. 225 పరుగుల లక్ష్యాన్ని…
సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయం మూడో టెస్టులో 25 పరుగులతో కివీస్ గెలుపు ఛేదనలో రిషబ్ పంత్ పోరాటం వృథా 3-0తో టెస్టు సిరీస్ న్యూజిలాండ్ వశం…
కోల్కతా: భారత ఫుట్బాల్ జట్టు డిఫెండర్ అనాస్ ఎడతోడికా అంతర్జాతీయ మ్యాచ్లకు గుడ్బై పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిం చాడు. తాను…
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 171/9 జడేజాకు నాలుగు, అశ్విన్కు మూడు వికెట్లు ముంబయి: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ రసకందాయంలో పడింది.…
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-11లో పట్నా పైరెట్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఉత్కంఠ పోటీలో పట్నా 42-37పాయింట్ల తేడాతో యుపి యోథాస్ను చిత్తుచేసింది. ప్రతి పాయింట్కు…