ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థికి స్కూల్ ఫస్ట్ రావడంతో ఆదివారం అనంతపురంలోని సిపిఎం ఆఫీస్ గణనాయక భవనంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ కార్యక్రమంలో పుట్లూరు మోడల్ స్కూల్ విద్యార్థి జోష్ణ ని జిల్లా కమిటీ మండల కమిటీ ఆహ్వానించడం జరిగింది.
