నాగులుప్పలపాడు (ప్రకాశం) : బర్లీ పొగాకు కొనుగోలు కు ప్రభుత్వమే రూ.100 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలని రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నాగులుప్పలపాడు బస్టాండ్ సెంటరులో ధర్నా నిర్వహించారు.