ప్రజాశక్తి ,పలమనేరు (చిత్తూరు) – విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేస్తూ పలమనేరులో వామపక్షాలు సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు.