వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం శ్రీ సత్యసాయి మందిరంలో మంగళవారం విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు చేశారు.