ఎమ్మెల్యే కందులకు మంత్రి నారాయణ పరామర్శ

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కాలికి హైదరాబాద్‌లోని యశోద హాస్పటల్‌లో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం కందుల నారాయణరెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

➡️