సాలూరు (మన్యం) : సాలూరు మండలం మామిడిపల్లి లో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్చార్జి పీ డీ జి కేశవ నాయుడు పాల్గొన్నారు.